archiveJAMMU KASHMIR

News

అయిదుగురికి ఆహారం కోసం… 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేసిన సైన్యం

జమ్ముకశ్మీర్ లో మంచులో చిక్కుకున్న సంచార బకర్వాల్ (గొర్రెల కాపరులు) కుటుంబానికి ఆహారం అందించేందుకు 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేశారు ఆర్మీ సిబ్బంది. 11వేల మీటర్ల ఎత్తులో ఉన్న నాగిన్ సుర్ శిఖరంలో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్య,...
News

కాశ్మీర్ అంశంలో మేం జోక్యం చేసుకోం – పాక్ కు స్పష్టం చేసిన సౌదీ అరేబియా

కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి లబ్ధి పొందాలనుకునే పాకిస్తాన్ కు మరోసారి చుక్కెదురైంది. జమ్మూ కాశ్మీర్ అంశంతో పాటు.. భారత్ , పాక్ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా... పాకిస్తాన్ కు సూచించింది. సౌదీ...
ArticlesNews

జాతి మొత్తం ఛాతి విరుచుకునే మరో ఘట్టం

మోడీ భారతంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయ్. స్వాతంత్రం అనంతరం...... ముఖ్యంగా 1980 ప్రాంతాల నుంచి రావణకాష్టంలా రగిలిపోతూ ఉండిన కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంతమేర ప్రశాంత వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు తెలిసిందే. అప్పుడప్పుడూ కొన్ని చెదురుమదురు...
News

జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో వారిని చుట్టుముట్టిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు...
News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బగర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు నక్కినట్లు వచ్చిన సమాచారంతో...
News

నాగరికత ఉన్న వాళ్ళెవరూ ఇతర దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టరు : మన దేశ వ్యవహారాలలో విదేశాల జోక్యంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మన దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి ఇతరదేశాల సలహాలు అవసరం లేదని, కశ్మీర్‌ భారత దేశంలోని భాగమని స్పష్టం చేశారు. శుక్రవారం జమ్మూలో జరిగిన...
News

జమ్మూ కశ్మీర్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాద సంస్థ కీలకనేత హతం

జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరు చోట్ల సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన నేత కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి షోపియన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య...
News

జమ్మూ కాశ్మీర్: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

అవంతిపోర, త్రాల్ ప్రాంతంలోని నౌబగ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతం చేసినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా జరుగుతోందని, పోలీసుల, భద్రతా దళాల సంయుక్త బృందం గాలింపు...
News

కాశ్మీర్ : బురఖాతో వచ్చి పోలీసును చంపిన ఉగ్రవాదులు

లోయలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు ఉగ్రవాదులు ఒక పోలీసును చంపారు. రమీజ్ రాజా అనే పోలీసును భారతీయ జనతా పార్టీ నాయకుడు మహ్మద్ అన్వర్ ఖాన్ ఇంట్లో రక్షణ కోసం నియమించారు. ఆ అన్వర్ ఖాన్ ఇంట్లో డ్యూటీలో...
News

ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం

జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్య‌లయాల‌పై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ సోమ‌వారం ఒక...
1 5 6 7 8 9 11
Page 7 of 11