archiveINDIA

News

మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు

లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే...
News

పాంగాంగ్ సో లో చైనా వంతెన వార్తలపై భారత్ దృష్టి!

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో ప్రాంతంలో చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇది రెండో వంతెన? లేదా ప్రస్తుతం ఉన్న వంతెనను విస్తరిస్తున్నారా? అనే...
News

J-K డీలిమిటేషన్‌పై పాకిస్థాన్‌ ‘ప్రహసన తీర్మానాన్ని’ తిర‌స్క‌రించిన భార‌త్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం (మే 17) చేసిన 'ప్రహసన తీర్మానాన్ని' భారతదేశం తిరస్కరించింది. భారతదేశ అంతర్గత విషయాలపై ఆ దేశానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొంది. “భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ, క‌శ్మీర్‌లో డీలిమిటేషన్ అంశంపై పాకిస్తాన్...
News

ఈ దశాబ్దం చివరి నాటికి ‘6జీ’ సేవలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనుసంధానతే.. 21వ శతాబ్దంలో ఓ దేశ ప్రగతిని నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో ఆధునిక మౌలిక సదుపాయాలను...
News

గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భార‌త్‌కు అమెరికా అభ్య‌ర్థ‌న

న్యూఢిల్లీ: భారత్ అన్నపూర్ణగా మరోసారి రుజువైంది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఆకలి కడుపులు మనల్ని ఆర్దిస్తున్నాయి. అవును నిజమే..! ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది. ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని...
News

భారత్ సాయానికి మేం సదా దాసులమే…

శ్రీలంక నూతన ప్రధాని విక్రమసింఘే కొలంబో: శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్‌ స్వాగతించింది. శ్రీలంకకు భారత్ సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్‌ పేర్కొన్నది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు...
News

పంజాబ్‌లో 282 మంది స్వాతంత్ర వీరుల‌ అస్తికలు లభ్యం

భారత సైనికులను కిరాతకంగా చంపి, బావిలో పడేసిన ఆంగ్లేయులు న్యూఢిల్లీ: బ్రిటీష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్‌ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన...
News

విదేశీ వస్తు బానిసత్వం వీడండి… భారతీయులకు మోడీ సూచన

న్యూఢిల్లీ: విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, భార‌త్‌లో తయారైన వస్తువులను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం...
News

కరోనాను గెలిచిన భారత్… బిల్ గేట్స్ ప్రశంస

న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో అత్యంత సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ తయారీ దిశలో సమగ్ర పరిశోధన, అభివృద్ధి ప్రక్రియ జరగాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చెప్పారు. పూర్తిస్థాయిలో వైరస్ నియంత్రణ సాధ్యం కావాలి. వ్యాక్సిన్ అత్యంత సుదీర్ఘకాలం పనిచేయగలగాలి. ఇటువంటి వినూత్న...
News

సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు

చైనా, పాకిస్తాన్‌ల‌కు షా పరోక్ష హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ‘ఇది నయా భారత్‌... సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించం... అమెరికా, ఇజ్రాయెల్‌ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చ‌రించారు. జమ్మూ...
1 13 14 15 16 17 27
Page 15 of 27