archive#CHINA

News

గుణ‌పాఠం: చైనా విద్యార్థుల పర్యాటక వీసాలు రద్దు

న్యూఢిల్లీ: మన విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్న చైనాకు.. భారత్‌ ఝలక్‌ ఇచ్చింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్‌ వీసాలను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు భారత్‌ తరఫున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఈ నెల‌...
News

చైనాను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కరోనా!

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 24,326 కేసులు షాంఘైలో 1,401 మందికి వైర‌స్ నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక వెల్ల‌డి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో జ‌నం బెంబేలు బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య...
News

చైనా ఎకనామిక్ కారిడార్‌ను రద్దు చేసిన పాకిస్తాన్… ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పు

ఇస్లామాబాద్‌: చైనా - పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) అథారిటీని రద్దు చేస్తూ షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా మంత్రి అషన్‌ ఇఖ్బాల్‌ దీన్ని వనరులను వృథా చేసే 'అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు....
News

భారత పవర్ గ్రిడ్‌ల‌పై చైనా గూఢచర్యం!

అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్ల‌డి న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలోని దాదాపు ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్ పై చైనా ప్రభుత్వ అనుబంధ సైబర్ గ్రూపులు గూఢచర్యం చేసినట్టు అమెరికాలోని సైబర్ సెక్యూరిటీ గ్రూప్ ‘రికార్డెడ్ ఫ్యూచర్’...
News

చైనాలో కరోనా విలయం – రంగంలోకి సైన్యం

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్‌ ఉద్ధృతి విపరీతంగా ఉంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌...
News

ప్రపంచమంతా తేరుకున్నా.. చైనాను వీడ‌ని కరోనా

న్యూఢిల్లీ: చైనా దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో లాక్ డౌన్ విధించారు. షాంఘైలో ఒక్క రోజే 3,500 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా...
News

బలగాలను ఉపసంహరిస్తేనే శాంతి స్థాపన సాధ్యం

చైనా విదేశాంగ మంత్రికి భారత వర్గాలు స్పష్టం న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో...
News

కశ్మీర్‌పై మాట్లాడే హక్కు చైనాకు లేదు: భారత్‌

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్‌పై మాట్లాడేందుకు చైనాకు ఎలాంటి హక్కు లేదని భారత్‌ స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో చైనా విదేశాంగ...
News

ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలపై చైనా ఆస‌క్తి

ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా వాషింగ్ట‌న్‌: శాటిలైట్లను ధ్వంసం చేసే అధునాతన లేజర్ వెపన్లు తయారు చేస్తోంది చైనా. ‘రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ (ఆర్‌కేఏ)’ పేరుతో ఒక మైక్రోవేవ్ యంత్రాన్ని చైనా తయారు చేస్తోంది. ఈ డివైజ్ అయిదు మెగావాట్ల సామర్ధ్యంం...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో...
1 6 7 8 9 10 18
Page 8 of 18