భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా దక్కింది. దీంతో ఈ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424కు చేరింది. ఈ మేరకు భారత సైన్యం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కారణాల...
దేశంలోని కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్ పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ట్విటర్ పాటించడంలేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది....
సైనిక దళాల ఆధునికీరణ సంతృప్తికరంగా జరుగుతోందని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే వెల్లడించారు. ఆయన ఆంగ్ల వార్త సంస్థ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతల కారణంగా అత్యవసర ఖర్చుల కోసం భారీగా నిధులు వెచ్చించడం దళాల...
దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండోదశ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా పెరిగిపోయాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్ పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కొవిడ్-19 వ్యాధి తీవ్రత...
యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకేలకు ప్రస్తుతం ఉన్న ధరల్నే కొనసాగించాలని ఆదేశిస్తూ కంపెనీలకు ఉత్తర్వులు పంపింది. ఎరువుల ధరలు పెంచనున్నామన్న కంపెనీల ప్రకటన తర్వాత...
“మాది సొంత న్యాయవ్యవస్థ. మేము ఎవ్వరికీ తలొగ్గం. భయపడం.” అన్నట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్.... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గట్టి హెచ్చరికలతో దిగి వచ్చింది. నిన్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి మాట్లాడుతూ “అరెస్టుల దాకా తెచ్చుకోవద్దు. ఈ దేశంలో పని...
తమ కంపెనీ సెల్ టవర్లను ధ్వంసం చేసిన 'స్వార్థ ప్రయోజన శక్తుల'పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ వేసిన పిటిషన్ను పంజాబ్, హరియాణా హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ పంజాబ్...
పొరుగు దేశాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న వేళ దేశ ఆయుధ సంపత్తిని పెంచుకొనే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో అమెరికా నుంచి 3.4 బిలియన్...
రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం...