archiveCENTRAL GOVERNMENT

News

నైట్​ కర్ఫ్యూ పెట్టండి…

రాష్ట్రాలకు కేంద్రం సూచన! న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత...
News

బూస్టర్ డోసుపై తుది నిర్ణయానికి మరింత సమయం: కేంద్రం

బూస్టర్ డోస్ పంపిణీపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. డోసుకు సంబంధించి మరిన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు టీకా డోసుల షెడ్యూలుపైనా చర్చలు జరుపుతున్నామని,...
News

ఏపీ స‌ర్కార్‌ పంచాయతీ నిధుల మళ్ళింపున‌కు కేంద్రం చెక్

న్యూఢిల్లీ: అడ్డదిడ్డంగా అప్పులు చేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం చివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సహితం దారి మళ్ళించడం పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం చెక్‌ పెట్టింది. ఇప్పటికే 14,...
News

సరిహద్దులో రెండు లైన్ల రోడ్డు అవసరమే…

సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: దేశ సరిహద్దు ఆవల టిబెట్‌ ప్రాంతంలో భద్రత దృష్ట్యా రెండు లైన్ల రోడ్డు అవసరమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల నుంచి పొరుగున గల చైనా తమ సైన్యాన్ని భారీగా...
News

కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చనిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ....
News

వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం. తస్మాత్ జాగ్రత్త : కేంద్రం హెచ్చరిక

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు....
News

భద్రతా దళాలకు పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రదర్శించిన సైనిక, పోలీసు దళాలకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీరిలో పలువురు విధి నిర్వహణలో మరణించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరు సాగిస్తున్న జమ్ముకశ్మీర్‌ పోలీసులకు ఈ దఫా అత్యధిక స్థాయిలో...
News

మనవాళ్ళు వీలైనంత త్వరగా అక్కడి నుండి వచ్చెయ్యాలి – భారత ప్రభుత్వ సూచన

ఆఫ్ఘనిస్తాన్‌ లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని.. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్ఘన్...
News

అది పెగాసస్ కాదు పెద్ద గాసిప్ – స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్ ‌కు చెందిన ఎన్ ‌ఎస్ ‌వో గ్రూప్ ‌తో తాము ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదని కేంద్ర రక్షణశాఖ...
News

జీఎస్టీ చెల్లింపుల్లో తితిదే భేష్…కేంద్రం ప్రశంస

జీఎస్టీ చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకుగాను ఈ ప్రశంస లభించింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌...
1 2 3 4 5
Page 3 of 5