archiveCENTRAL GOVERNMENT

News

ఏపీలో విద్యాభివృద్ధికి రూ. 317 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో వెనకబడిన ఏపీలోని ఏడు జిల్లాల్లో మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.317 కోట్ల్ల గ్రాంట్‌ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌...
News

జమిలీ ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి...
News

త్రివిధ దళాలలో లక్షా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్ల‌డి

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు...
News

నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఇంటెలిజెన్స్ తనిఖీలు

3 రోజులుగా పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి...
News

సాయుధ బలగాల్లో కొత్త సర్వీస్ ‘అగ్నిపథ్ ’

న్యూఢిల్లీ: యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్ళ‌ కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు...
News

ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌ నిషేధంపై సిఫార్స్

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని భారత ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నికల మొదటి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నిర్వహించడం,...
News

భారీగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోదీ ట్వీట్

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌‌పై రూ.8, డీజిల్‌‌పై రూ.6 చొప్పున...
News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్….

కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీము‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వనుంది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు రాబోతున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ ‌గా రూ.10 వేలను ఇవ్వనున్నారు. ఈ మొత్తానికి...
News

54 చైనా యాప్‌లపై ఉక్కుపాదం!

నిషేధించిన మోడీ సర్కారు భారతీయుల సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు ఆరోపణ న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో 54 చైనా యాప్‌లపై నిషేధం విధించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి....
News

ఆరుగురు జవాన్లకు ‘శౌర్యచక్ర’

న్యూఢిల్లీ: ఆరుగురు జవాన్లకు కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. వీరిలో ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. గత జులైలో జమ్ముకశ్మీర్‌లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మద్రాస్‌కు చెందిన నాయిబ్...
1 2 3 4 5
Page 2 of 5