ఏపీలో విద్యాభివృద్ధికి రూ. 317 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో వెనకబడిన ఏపీలోని ఏడు జిల్లాల్లో మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.317 కోట్ల్ల గ్రాంట్ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్...









