archiveBHARAT

News

పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి వెనక్కి మళ్ళిన భారత్‌, చైనా బలగాలు

తూర్పు లడ్డాఖ్ ‌లోని గోగ్రా-హాట్ ‌స్ప్రింగ్స్ ‌లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ (పీపీ)-15 నుంచి భారత్‌, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక, మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు...
News

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా

పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన 'డోనాల్డ్‌ ల్యూ'కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై...
News

భారత్ – జీసీసీల మధ్య కీలక ఒప్పందం

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం అక్కడికి చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకొనేందుకు ఈ పర్యటన జరుగుతోంది. ఇందులో భాగంగా గల్ఫ్‌ కోపరేషన్‌...
News

భారత్ నుంచి 4200 కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠాలు

* క్రిప్టోలో పెట్టుబడులు, రుణ యాప్‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనలతో అమాయకులకు ఎర * చైనా ముతాల గుట్టు రట్టు చేసిన యూపీ పోలీసులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, తక్షణ రుణ యాప్ ‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనల పేరిట చైనా...
News

కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం

కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్ ‌లో ప్రధాని మోడీ ఆమెతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ...
ArticlesNews

ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్

ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ ‌కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో...
News

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు

భారత్ డిజిటిల్ చెల్లింపుల్లో దూసుకుపోతోంది. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకూ అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉండటంతో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త మైలురాయిని చేరింది. ఆగస్టు...
News

చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉంది

* అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు...
News

చైనా ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించింది – భారత్

భారత్‌ తొలిసారి 'తైవాన్‌ జలసంధి సైనికీకరణ' అంశాన్ని ప్రస్తావించింది. భారత్‌ సాధారణంగా తైవాన్ ‌పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్‌ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్‌ పర్యటన...
News

శ్రీలంకకు బలగాలను పంపే ఉద్దేశం లేదు: భారత్

ప్రజల నుంచి పెల్లుబికిన ఆగ్రహంతో అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న శ్రీలంకకు.. భారత బలగాలను పంపుతున్నట్లు వస్తున్న వార్తలను భారత్ ఖండించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. శ్రీలంకకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని.. ఆ దేశ...
1 2
Page 1 of 2