పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి వెనక్కి మళ్ళిన భారత్, చైనా బలగాలు
తూర్పు లడ్డాఖ్ లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్ పాయింట్ (పీపీ)-15 నుంచి భారత్, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక, మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు...