archiveAMERICA

News

అమెరికాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు… మృతదేహాల తరలింపు, అంత్యక్రియలకు ఇబ్బందులు

అమెరికాలో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో శుక్రవారం 1.90 లక్షలకు పైగా కేసులు రాగా.. 1,300 మంది మృతి చెందారు. ఫ్లోరిడాలో నెల రోజుల క్రితం రోజువారీ మరణాల సగటు 52 కాగా.. వారం...
News

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. "ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్...
News

తాలిబన్లతో రహస్య చర్చలు జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సిఐఎ

అమెరికా అత్యున్నత నిఘా విభాగమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, తాలిబన్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. తాలిబన్ నాయకుడు అబ్దుల్ ఘనీ బరాదర్​తో సీఐఏ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్​ భేటీ అయ్యారు. కాబుల్ వేదికగా సోమవారం ఈ సమావేశం జరిగినట్లు...
News

తాలిబన్ల విజయంపై పాకిస్థాన్‌ అధికారుల సంబరాలు అసహ్యం తెప్పిస్తున్నాయి – అమెరికన్ సెనేటర్

ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు. తాలిబన్ల విజయం పట్ల అఫ్గాన్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్‌ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడం చూడడానికి...
News

అమెరికాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. టైమ్ స్క్వేర్ లో జెండా ఎగుర వేసిన ప్రవాస భారతీయులు..

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు త్రివర్ణ పతాకం ఎగురవేసి పండగలా జరుపుకున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకున్న ఈ వేడుకలకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికయ్యింది. నగరంలోని టైమ్స్ స్క్వేర్...
News

భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్

భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ...
News

బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి...
News

ఆఫ్ఘన్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చ.. భారత్ కు అందని ఆహ్వానం

ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలపై ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. 'ఎక్స్‌టెండెడ్‌ ట్రొయికా' పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్‌, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు...
News

అమెరికాలో కార్చిచ్చు… వేల ఎకరాల్లో అడవులు దగ్ధం

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా, నెవడా రాష్ట్ర సరిహద్దుల్లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. నెవడాలో 275 చ.కి.మీల మేర అడవులు కాలిపోయాయి. కాలిఫోర్నియాలో 282 చ.కి.మీలో మంటలు వ్యాపించాయి. ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది....
News

అమెరికా విధానాల కారణంగా… కెనడా వైపు చూస్తున్న భారత విద్యార్థులు..

ప్రతిభావంతులైన భారతీయ యువత… అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస...
1 2 3 4 5 6
Page 4 of 6