News

News

ఫిలిప్పీన్ లో వెలుగు చూసిన సనాతన ధర్మ మూలాలు

భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, అది సముద్రాలు దాటి సుదూర దేశాలకు విస్తరించిందని చెప్పడానికి ఫిలిప్పీన్స్‌లో దొరికిన తాజా ఆధారాలు నిదర్శనంగా చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పరిశోధకుడు సయ్యద్ షమీర్ హుస్సేన్ ఫిలిప్పీన్స్‌లోని ఒక...
News

‘ప్రసాద్’ పథకం కింద అరసవల్లి క్షేత్రం అభివృద్ధి

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి క్షేత్రాన్ని కేంద్ర ప్రభుత్వ 'ప్రసాద్' పథకం ద్వారా రూ. 58 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ...
ArticlesNews

భారతదేశపు మొదటి తాత్కాలిక ప్రభుత్వం నడిపిన విప్లవ వీరుడు సూర్య సేన్ వీరగాథ!

భారత స్వాతంత్య్ర చరిత్రలో ‘తాత్కాలిక ప్రభుత్వం’ (Provisional Government) అనే ప్రస్తావన వచ్చినప్పుడు, చాలామందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ప్రభుత్వం’ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ నేతాజీ కంటే 13 ఏళ్ల ముందే, అంటే 1930లోనే, ఉమ్మడి...
News

USCRF నివేదికను రూపొందించిన వారి నేపథ్యాన్ని చెప్పండి : భారతీయ మేధావుల డిమాండ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను నిషేధించాలంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వ కమిషన్ (USCRF) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిఫార్సుపై భారతీయ మేధావులు తీవ్రంగా ఖండించారు. ఇందులో మొత్తం 275 మంది వుండగా.. 25 మంది...
News

సేవా బస్తీల్లో కాషాయ జెండాలు, కాషాయ తోరణాలు,దీక్షా దుస్తుల పంపిణి

నంద్యాల, జ్యేష్ట కార్యకర్త నగర ప్రచార ప్రముఖ్ శ్రీ చింతల పల్లి వాసు ఆధ్వర్యంలో బైటి పేట, అరుందతి నగర్ లో ఇంటింటికి కాషాయ జెండాలు, తోరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ గోళ్ళ సుదర్శన్, శ్రీ పాలూరు...
News

తిరుమలలో వస్త్రాల బిజినెస్ పై రీల్స్ చేసిన మహిళ

పవిత్రమైన తిరుమలలో ఇటీవల కాలంలో కొందరు డ్యాన్సుల వీడియోలు చేయడంపై తీవ్ర కలకలం రేగింది. శ్రీవారి భక్తులు అలాంటి పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవదర్శనానికి వచ్చి ఈ రీల్సేంటి అంటూ సోషల్ మీడియాలో కడిగి పారేశారు. తాజాగా తిరుమల...
News

మీన మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు మీన మాస పూజల కోసం తెరుచుకున్నాయి. మార్చి 14(శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు ఈడీ ప్రసాద్ గర్భగుడిని తెరిచి దీపాన్ని వెలిగించారు. అనంతరం పవిత్రమైన 18...
News

కర్ణాటకలో 650 మంది హిందూ బాలికలకు ‘ది కేరళ స్టోరీ 2’ సినిమా ఉచిత ప్రదర్శన

కర్ణాటకలోని  గడగ్‌కు చెందిన ‘క్రాంతి సేన గడగ్’ మరియు ‘రాజరాజేశ్వరి మహిళా మండలి’ సంయుక్త ఆధ్వర్యంలో, నగరంలో ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక ఉచిత ప్రదర్శన నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా గడగ్ జిల్లాకు చెందిన...
1 92 93 94 95 96 2,891
Page 94 of 2891