News

News

1962 బెంగాల్ అల్లర్లపై నిషికాంత్ దుబే వ్యాఖ్యలు

1962లో బెంగాల్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదిక X లో చేసిన పోస్టులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దుబే పేర్కొన్న వివరాల ప్రకారం, 1962...
News

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుకు జేసీ కమిటీ సిఫార్సు

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలేనికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుచేయాలని సిఫార్సు చేస్తూ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు జేసీ భావన నేతృత్వంలోని జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ నివేదిక అందజేసింది. ఆనంద్‌ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు...
News

మదర్సాల్లో బంధుప్రీతి, ఆర్థిక అవకతవకలు, నకిలీ అటెండెన్స్

యూపీ ప్రభుత్వంతో ఆర్థిక సాయం పొందుతున్న మదర్సాల పనితీరుపై పెద్ద వివాదమే రేగుతోంది. ఉపాధ్యాయుల నియామకాల్లో మోసాలు, నకిలీ అటెండెన్స్, పిల్లల హక్కుల ఉల్లంఘనలతో సహా అనేక అవకతవకలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో ఆరోపించారు....
News

కోహినూర్‌ను భారత్‌కు తిరిగివ్వాలని బ్రిటన్ రాజును కోరుతా: న్యూయార్క్ మేయర్ మమ్దానీ

కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు. భారతీయ మూలాలను కలిగిన...
News

విద్యాభారతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ‘ఆచార్య ప్రశిక్షణ’ శిబిరం

నంద్యాల విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను 'ఆచార్యులు'గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 15 రోజుల 'ఆచార్య ప్రశిక్షణ' శిబిరం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా రంగ ప్రముఖులు విచ్చేసి ఆచార్యులకు దిశానిర్దేశం చేశారు....
News

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరాముడి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్ని శక్తులు ప్రయత్నించినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా...
News

సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు అవార్డుల ప్రదానం

విజయవాడలో సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 3న నారద మహర్షి జయంతిని పాత్రికేయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉత్తమ పాత్రికేయులు, ఒక ఫోటోగ్రాఫర్, ఒక కార్టూనిస్టుకు జాగృతి పూర్వ సంపాదకులు వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారక...
News

నీటిలోపల మువ్వన్నెల పతాకం.. గిన్నిస్‌ రికార్డులో చోటు!

అండమాన్‌ నికోబార్‌ దీవులు అరుదైన కార్యక్రమానికి వేదికయ్యాయి. ఇక్కడి రాధానగర్‌ బీచ్‌లో భారీ జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని స్థానిక పాలనాధికారులు చేపట్టారు. నీటి అడుగున అతిపెద్ద జెండాను ఎగురవేసి గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు. 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల...
1 94 95 96 97 98 2,970
Page 96 of 2970