బాదామి గుహాలయంలో బూట్లతో కూర్చున్న యువతి అభ్యంతరం వ్యక్తం చేసిన హిందూ భక్తులు
కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని చారిత్రాత్మక బాదామి గుహాలయాల జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ ప్రాంగణంలో బూట్లు వేసుకుని కూర్చున్న ఒక యువతిని పలువురు హిందూ భక్తులు, పర్యాటకులు మందలించిన వీడియో వైరల్ అవుతోంది. సమాచారం...







