News

ArticlesNews

సంస్కృతం జ్ఞాననిధికి మార్గం

‌ప్రపంచ ప్రగతికి జ్ఞానం చోదకశక్తిగా ఉన్న ఈ తరుణంలో, భారతదేశపు అపారమైన మేధో వారసత్వం సంస్కృత గ్రంథాలలోనే నిక్షిప్తమై ఉంది. తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వరకు, ఈ నాగరిక జ్ఞానం గతాన్ని తీర్చిదిద్దిన అంతర్దృష్టులను కలిగి ఉండి, భవిష్యత్తుకు దిశానిర్దేశం...
News

‘ఖలిస్థానీ’లతో జాతీయ భద్రతకు ముప్పే – కెనడా

కెనడాలో  ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు ఇటీవల ఎక్కువైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ తీవ్రవాద శక్తులు జాతీయ భద్రతకు ముప్పేనని కెనడా నిఘా విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకటించింది. దేశంలో హింసాత్మక తీవ్రవాద అజెండాను ప్రచారం చేయడానికి...
ArticlesNews

భారతదేశపు మొదటి స్వదేశీ స్వాతంత్య్ర సమరయోధుడు

‘‘‌జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అంటే కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఇది వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధ శ్లోకం. రావణ సంహారం తరువాత బంగారు లంకను చూసి లక్ష్మణుడు మోహితుడైనప్పుడు, శ్రీరాముడు లక్ష్మణునితో అన్నమాట ఇది. మాతృ...
News

సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..

మతం, ఇది రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి డీఎంకే ఓటమి ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు మేం ఏది మాట్లాడిన చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. హిందూ మతంపై ఉదయనిధి స్టాలిన్ తో సహా పలువురు డీఎంకే మంత్రులు, నేతలు అవాకులు...
ArticlesNews

సంఘ్ మరియు సేవ

సంఘ్ సేవా విస్తరణ: ‘సేవా భారతి’ నుంచి దేశవ్యాప్త సేవా యజ్ఞం వరకు భారతదేశంలో ఎమర్జెన్సీ అనంతరం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో  రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకలాపాలు విస్తరించడంతో పాటు, సేవా...
News

కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం

కైలాస మానస సరోవర యాత్ర విషయంలో భారత్, నేపాల్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. యాత్ర కోసం ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ మార్గాన్ని ఉపయోగించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ప్రాంతం తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా అక్కడ...
News

గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి

హైకోర్టు ఆదేశాల మేరకు గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కొలిశెట్టి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. గోవులను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని శ్రీత్రిశక్తి హనుమాన్‌ దేవాలయంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష...
News

సనాతన ధర్మంతో నైతిక విలువల పెంపు

సనాతన ధర్మంలోని నైతిక విలువలు ఆధునిక సమాజానికి అవసరమైన మానవీయ విలువలను అందిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఏలూరు జిల్లా  ద్వారకాతిరుమల మండలంలో ఆయన  పలు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. కోడిగూడెంలో విఘ్నేశ్వర ఆలయ శంకుస్థాపన, సీహెచ్‌ పోతేపల్లిలో...
1 93 94 95 96 97 2,970
Page 95 of 2970