News

ArticlesNews

సామాజిక సమరసతకు శాశ్వత మార్గదర్శి సనాతన ధర్మం

సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతపరమైన వ్యవస్థ మాత్రమే కాదు; అది మానవ జీవన విధానాన్ని, సమాజ నిర్మాణాన్ని, పరస్పర గౌరవాన్ని, ధార్మిక విలువలను సమన్వయపరిచే మహత్తర జీవన తత్వం. ఈ ధర్మంలో “వసుధైవ కుటుంబకం” అనే భావనకు అత్యున్నత...
News

గోసంరక్షణకు నూతన ప్రయత్నం ‘గో-ఓఎల్‌ఎక్స్’ వెబ్‌సైట్

గోసంరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ద్వారకా జ్యోతిష్య పీఠాధిపతులు శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఒక కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ‘గో-ఓఎల్‌ఎక్స్’ అనే పేరుతో రూపొందించబడుతున్న ఈ వెబ్‌సైట్ ద్వారా ఆవుల కొనుగోలు, అమ్మకాలు మరియు సంరక్షణకు సంబంధించిన...
News

రోడ్లపై నమాజ్ నిషేధం.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ మద్దతు

బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం పూర్తి మద్దతు ప్రకటించారు. మతపరమైన పండుగల సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్...
News

ఆలంద్ దర్గా అల్లర్ల కేసులో ముస్లిం నిందితులపై కేసులను ఉపసంహరించుకున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

కర్ణాటక కలబురగిలోని లాడ్లే మషాక్ దర్గా వద్ద గతంలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ముస్లిం నిందితులకు, ముఖ్యంగా అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న యువత మరియు కొంతమంది ప్రముఖ నాయకులకు...
ArticlesNews

సంస్కరణల శిఖరం..కందుకూరి వీరేశలింగం

( మే 27 - కందుకూరి వీరేశలింగం వర్ధంతి ) “తన దేహము తన గేహము.. తన కాలము తన ధనంబు తన విద్య.. జగజ్జనులకే వినియోగించిన ఘనుడు వీరేశలింగకవి జనులార” అని చిలకమర్తి లక్ష్మీనరసింహకవి రాసిన పద్యం కందుకూరి వీరేశలింగం...
News

శత్రుదుర్భేద్యం కానున్న పాక్, బంగ్లా సరిహద్దులు : అమిత్‌ షా

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో ‘స్మార్ట్‌ బోర్డర్‌’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. సుమారు 6 వేల కి.మీ. సరిహద్దును శత్రుదుర్భేద్యంగా మార్చనున్నట్లు తెలిపారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) నిర్వహించిన వార్షిక...
News

ఉగ్రవాది అంత్యక్రియలకు టాప్ టెర్రరిస్టులు… పాక్ అబద్ధాలు బట్టబయలు

ఉగ్రవాదానికి తమ దేశం కేంద్రం కాదని పాకిస్థాన్ చెప్పే మాటలు మరోసారి నీటిమూటలయ్యాయి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పాకిస్థాన్ సురక్షితమైన అడ్డాగా మారిందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ, ఇస్లామాబాద్‌లోనే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల హతమైన ఓ ఉగ్రవాది...
1 93 94 95 96 97 3,009
Page 95 of 3009