ప్రకృతి వ్యవసాయంలో వినూత్న ప్రయోగం విత్తన గుళికల తయారీ
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు సామూహికంగా విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని...







