News

ArticlesNews

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మీకు మర్కజ్ రవి అనే పేరు గుర్తుందా? మర్కజ్ అంటే ముస్లిముల మతపరమైన సమావేశం. రవి అనేది సాధారణంగా హిందువులు పెట్టుకునే పేరు. అలాంటిది ఆ రెండింటికీ ముడి ఎలా పడింది? తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే ఈనాడు,...
News

బంగ్లాదేశ్ యూనివర్సిటీల్లోని భారత విద్యార్థులే టార్గెట్: కొత్త వ్యూహానికి తెరలేపిన ఉగ్రవాద సంస్థలు

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ రూట్ మార్చాయి. భారత యువకులను ఉగ్రవాదం వైపు మల్లించడానికి కొత్త వ్యూహానికి తెరలేపాయి. ఇందుకు భారత పొరుగు దేశం బంగ్లాదేశ్‎ను పావుగా వాడుకుంటున్నాయి. బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న భారత ముస్లిం యువకులను...
News

బురఖాతో 70 శాతం ముస్లిం మహిళల్లో విటమిన్ డి కొరత

ముస్లిం మహిళలు ఎక్కువ సమయం బురఖా ధరించడం వల్ల సూర్యరశ్మిని శరీరాన్ని కాకపోవడం వల్ల విటమిన్‌-డీ స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. హిందూ మహిళల్లో ఈ సమస్య 70 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో నివసించే...
News

పాక్ లో ఆలయ భూమి కబ్జాపై హిందువుల ఆందోళన

పాకిస్థాన్‌ లోని సింద్ ప్రావిన్సులో హిందువులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ఆ ప్రావిన్సులోని హైద‌రాబాద్ సిటీలో ఉన్న చ‌రిత్రాత్మ‌క ఆల‌యానికి చెందిన ఆరు ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన నేప‌థ్యంలో నిర‌స‌న చేప‌ట్టారు. ముసా ఖ‌తియాన్ జిల్లాలో ఉన్న టాండో జామ్ ప‌ట్ట‌ణంలో...
ArticlesNews

చైనా దమనకాండకు నిదర్శనం తియానన్మెన్ స్క్వేర్ ఘటన

( జూన్ 4 - తియానన్మెన్ స్వ్కేర్ ఊచకోత ) హిరోషిమా మీద అణుబాంబు పడిన ఆగస్టు8 విషాదం స్మరించుకున్న రీతిలోనే జూన్4న చైనా కమ్యూనిస్టు పార్టీ తియానన్మెన్ స్వ్కేర్‌లో గావించిన ఊచకోతని ప్రపంచం స్మరించుకుని, అటువంటి ఊచకోతకి చైనా మరోసారి...
News

రెడ్ రోడ్ లో ఈద్ ప్రార్థనలను అనుమతించం : భారత ఆర్మీ

కలకత్తాలోని రెడ్ రోడ్ లో ఈ సారి ఈద్ ప్రార్థనలు నిర్వహించడానికి వీల్లేదని సైనికాధికారులు తేల్చి చెప్పారు. సామూహిక ఈద్ ప్రార్థనలు నిర్వహించుకోవడానికి భారత సైన్యం నిరాకరించింది. ఫోర్ట్ విలియంలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ముందున్న ఈద్ ఉల్ జుహా...
News

శ్రీనగర్ లో చారిత్రాత్మక ఘట్టం… 35 ఏళ్ల తర్వాత శివలింగ పున: ప్రతిష్ఠ

శ్రీనగర్ లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 35 సంవత్సరాల తర్వాత గత నెల 28 వ తేదీన శ్రీనగర్ లోని రైనావరిలో చారిత్రాత్మక జోగేశ్వరీ ఆలయంలో శివలింగాన్ని కశ్మీరీ పండితులు తిరిగి ప్రతిష్ఠించారు. ఈ సమయంలో కశ్మీరీ పండితులు తీవ్ర భావోద్వేగానికి...
1 835 836 837 838 839 3,085
Page 837 of 3085