News

News

పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..

భారతదేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి దొరికాడు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్...
News

-20కి భారత్ ఆతిథ్యం.. టాప్‌ 20 ఉగ్రవాదులకు పాక్‌ ఆతిథ్యం: ప్రియాంక చతుర్వేది

ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు భారత అఖిలపక్ష బృందాలు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం లండన్‌లో పర్యటించింది. ఈసందర్భంగా బృందంలో సభ్యురాలైన శివసేన యూబీటీ...
News

గోరక్ష చట్టాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోండి

* గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరిన విశ్వహిందూ పరిషత్ తెలంగాణలో గోవులకు రక్షణ కరువైందని, గోరక్ష చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో అమలు చేయడం లేదని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. తెలంగాణలో గోవులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని...
News

6న వక్ఫ్‌ పోర్టల్‌ ఉమీద్‌ ప్రారంభం

వక్ఫ్‌ సవరణ చట్టం అమలుపై ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పోర్టల్‌ ‘ఉమీద్‌’ (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌)ను ఈ నెల 6న ఆవిష్కరించనుంది. వక్ఫ్‌ ఆస్తులు అన్నింటినీ...
News

బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే.. : పాక్‌ ప్రచారానికి హిమంతా కౌంటర్‌..

భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాక్‌ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే’ అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తిప్పికొట్టారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సుదీర్ఘ...
News

పంజాబ్‌లో తెలుగువెలుగు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలుగుపై శిక్షణ

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడి విద్యార్థులకు తెలుగు ఓనమాలు నేర్పించి, పాఠాలు బోధించారు. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది అక్షరాలా నిజం. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని సర్కారీ బడుల్లో భారతీయ భాషా వేసవి శిబిరాలను నిర్వహించారు. ఇందులో...
News

మేము మీ భాగస్వామిగా ఉంటాం.. చైనాకు యూనస్ విజ్ఞప్తి

చైనా అత్యధిక పెట్టుబడులు పెడితే తమ దేశ ఆర్థికవ్యవస్థ మలుపు తిరుగుతుందని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ పేర్కొన్నారు. చైనా- బంగ్లా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన సదస్సును యూనస్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌...
News

వచ్చే ఏడాది అక్టోబరు 31 నుంచి సింహస్థ కుంభమేళా

ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే నాసిక్‌-త్రయంబకేశ్వర్‌ సింహస్థ కుంభమేలా వచ్చే ఏడాది అక్టోబరు 31 నుంచి ప్రారంభం కానుంది. ఆరోజున త్రయంబకేశ్వర్‌తో పాటు నాసిక్‌లోని రామ్‌కుండ్‌లో ధ్వజారోహణ చేపట్టనున్నారు. 2027 ఆగస్టు 2న గోదావరి నదిలో తొలి అమృత స్నానాల క్రతువును,...
1 834 835 836 837 838 3,085
Page 836 of 3085