ప్రపంచంలో మరో పాకిస్తాన్గా మారుతున్న చైనా
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ జరిపిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 26మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషిద్ధ ఉగ్రవాద...







