ఆదోని పట్టణంలోని గవి మఠం సంస్థానానికి చెందిన భూములను కాపాడాలని విరాట్ హిందూ సంస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆయన ఆదోనిలో పర్యటించారు. అనంతరం...
( నారద జయంతి ) భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భక్తి, సాధనలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ సంప్రదాయం అనాదికాలం నుంచి నిరంతరంగా కొనసాగుతూ సమాజాన్ని ఆధ్యాత్మికంగా,...
కేదార్నాథ్ ధామ్ హిమాలయాల ఒడిలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే, ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీ వల్ల ఇక్కడ పర్యావరణ సమస్యలు, ముఖ్యంగా ప్లాస్టిక్...
ఉగ్రవాదం అనేది వికృత, వక్ర మనస్తత్వం నుంచి ఉద్భవిస్తుందని భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని జాతీయ భద్రతా సమస్య మాత్రమే కాదని,...
ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పేరిట జరుగుతున్న అక్రమాలపై యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న...
అన్నవరం రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో వేద పండిత సదస్యం ఘనంగా...