ఆర్మీలో క్రమశిక్షణే ముఖ్యం.. మతం కాదు
సైనిక దళాలు వాటి యూనిఫారం ద్వారా కలిసి ఉంటాయే తప్ప మతం కారణంగా విడిపోవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతివారం రెజిమెంట్లో నిర్వహించే మతపర పరేడ్లో ఆ దళ సభ్యులు అందరూ పాల్గొనడం విధుల్లో భాగమేనని, దాన్ని ఉల్లంఘించడం క్రమశిక్షణరాహిత్యం...







