News

News

ఆర్మీలో క్రమశిక్షణే ముఖ్యం.. మతం కాదు

సైనిక దళాలు వాటి యూనిఫారం ద్వారా కలిసి ఉంటాయే తప్ప మతం కారణంగా విడిపోవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతివారం రెజిమెంట్‌లో నిర్వహించే మతపర పరేడ్‌లో ఆ దళ సభ్యులు అందరూ పాల్గొనడం విధుల్లో భాగమేనని, దాన్ని ఉల్లంఘించడం క్రమశిక్షణరాహిత్యం...
News

హరియాణా శివాలయంలో లేఖ కలకలం

హరియాణాలోని హిసార్‌ పట్టణ రెడ్‌స్క్వేర్‌ మార్కెటు వద్ద గల శివాలయంలో దొరికిన ఓ లేఖ కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు వందమందిని కిడ్నాప్‌ చేసి పాకిస్థాన్, దుబాయ్‌లకు అక్రమ రవాణా చేసినట్లు ఆ లేఖలో ఉంది. ఆలయ పూజారి సురేశ్‌కు ఈ...
News

జగన్నాథుడి రథానికి సుఖోయ్‌ యుద్ధ విమానం చక్రాలు

కోల్‌కతాలోని జగన్నాథ ఆలయ రథానికి సుఖోయ్‌ యుద్ధ విమానం కోసం తయారు చేసిన టైర్లను వాడనున్నారు. ఈ నెల 27న కోల్‌కతాలో జరిగే జగన్నాథ రథయాత్ర కోసం రథాన్ని సరికొత్తగా సిద్ధం చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత జగన్నాథ రథానికి...
News

జోదా- అక్బర్‌ల పెళ్లి పచ్చి అబద్ధం: రాజస్థాన్ గవర్నర్

అక్బర్‌కు సంబంధించిన చరిత్రలోని ఒక అంశంపై రాజస్థాన్‌ గవర్నర్‌ హరిబావ్‌ బగాడే తప్పని తెలిపారు. బ్రిటిష్‌ చరిత్రకారుల ప్రభావం కారణంగా నాడు జోధా బాయి- మొఘల్ చక్రవర్తి అక్బర్‌ల వివాహంతో సహా పలు ఉదంతాలు భారతదేశ చరిత్రలో తప్పులతో నమోదయ్యాయని గవర్నర్...
News

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు ఉద్యమిస్తాం!

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ స్పష్టం చేశారు. గోవులను వధించడాన్ని నిరోధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం గో రక్షకులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ‘గో మహాధర్నా’...
News

గోవధ నిషేధ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ

దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పిలుపునిచ్చింది. అక్రమంగా నిర్బంధించిన గోవులను విడిపించి గోశాలలకు తరలించేందుకు సోమవారం వీహెచ్‌పీ చేపట్టిన ‘ఆపరేషన్‌ గోమాత..చలో పాతబస్తీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయం ఎదుట...
News

అమర్నాథ్ యాత్ర.. కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం

అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో జమ్మూకశ్మీర్‌కు రానున్నారు. అయితే, అమర్‌నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించేందుకు జమ్మూలో హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల...
News

భారతీయ సంస్కృతి పై చర్చ

ఇండియాలో బస్సులోనూ, రైల్లోనూ ప్రయాణించేటప్పుడు టిఫిన్ బాక్సులు తెరిచి భోజనం చేయడం ఒక సహజమైన సాధారణ దృశ్యం. ఇడ్లీ, పులిహోర, చిప్స్ లాంటి స్నాక్స్‌ని ఇతర ప్రయాణికులతో పంచుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఇది కేవలం ఆకలికి మాత్రమే కాదు.....
1 837 838 839 840 841 3,085
Page 839 of 3085