News

News

ఆరెస్సెస్ చిన్న సంస్థేమీ కాదు.. నేను హాజరవుతున్నా : అరవింద్ నేతమ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ శిక్షావర్గ సమారోప్ (ముగింపు కార్యక్రమం) కార్యక్రమ ఆహ్వానాన్ని తాను అంగీకరిస్తున్నానని కాంగ్రెస్ మాజీ నేత, ప్రముఖ గిరిజన నేత అరవింద్ నేతమ్ ప్రకటించారు. అయితే.. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై తాను ఆశ్చర్యపోయానని...
News

పహల్గామ్ దాడి తర్వాత ఖీర్ భవానీ కోసం భక్తులు రావడం శుభసూచకం: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఖీర్ భవానీ మేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడాన్ని "మంచి సంకేతం"గా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభివర్ణించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా గండేర్బల్ జిల్లాలోని రాగ్న్య దేవి...
ArticlesNews

మనకీ ఉంది విజ్ఞాన సర్వస్వం-హంస వింశతి

ఆం‌ధ్ర వాఙ్మయంలో కథాకావ్యాలకు విశిష్ట స్థానం ఉంది. అవి నేటికాలంలో వచ్చిన విజ్ఞాన సర్వస్వాల వంటివి. మనో వికాసానికి, నిత్య జీవితానికవసరమైన వివిధ శాస్త్ర విషయాలను ఒక్కచోట కూర్చి విజ్ఞాన ప్రసారాన్ని చేయడానికి ఎంతో ఉపకరించిన గ్రంథాలు ఈ కథాకావ్యాలు. అలా...
News

జాతిపితగా ముజిబుర్‌ రహ్మాన్‌ పేరు తొలగింపు.. చట్టంలో మార్పు చేసిన యూనస్ ప్రభుత్వం

బంగబంధు ముజిబుర్‌ రహ్మాన్‌, మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని చరిత్ర నుంచి కనుమరుగు చేసేలా బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దానిలో భాగంగా బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్‌క్‌ ఉన్న ‘ఫాదర్‌ ఆఫ్ నేషన్’ బిరుదును తొలగించింది....
News

భారత్ దౌత్య బృందాన్ని అడ్డుకునేందుకు పాక్ కుట్ర.. తిప్పికొట్టిన మలేషియా

పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారతదేశానికి చెందిన ఏడు దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నాయి. దాయాది దేశం యొక్క ఉగ్రవాద వైఖరిని ప్రపంచ నేతలకు వివరిస్తున్నాయి. అయితే జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. అపరాజిత సారంగి,...
News

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో జారీ చేసే టోకెన్ల కౌంటర్‌లో మార్పు..

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ...
News

గోవధ నిరోధక చట్టం అమలుకు ప్రత్యేక బృందాలు

ఈ నెల 7 వ తేదీన ముస్లింలు జరుపుకునే బక్రీద్ సందర్భంగా గోవధను అరికట్టటానికి గుంటూరు జిల్లా జంతు హింస నివారణ సంఘం సమావేశాన్ని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. గోవధ నిరోధక చట్టం 1977 నిబంధనల...
News

ఆర్మీని కించపరిచేలా మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు.. రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం

2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జూన్ 4న విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మీకు...
1 831 832 833 834 835 3,086
Page 833 of 3086