News

News

పర్యాటకశాఖ కుంభకర్ణుడి నిద్ర

అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చారిత్రక నగరం పెనుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 2002లో రూ.35 లక్షల వ్యయంతో కుంభకర్ణ ప్రాజెక్టు నిర్మించారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విగ్రహం కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ప్రాజెక్టు నిర్వహణ పర్యాటకశాఖకు భారంగా...
News

పాకిస్థానీ ఏజెంట్లకు భారత సిమ్‌ల సరఫరా.. పోలీసులకు చిక్కిన నిందితుడు

పాకిస్థానీ నిఘా సంస్థల ఏజెంట్లకు భారత సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. భారత రక్షణ రంగ గుట్టుమట్లు తెలుసుకునేందుకు పాక్ ప్రోద్బలంతో జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున...
ArticlesNews

వృక్షో వారసత్వ రక్షిత:

తరాలు మారేకొద్దీ తీపిగుర్తులుగా మిగిలేవి ఎన్నో. వారసత్వ కట్టడాలు, వృక్షాలు ఈ కోవలోకే వస్తాయి. గతంలో పెద్దలు వాటిని కథలుగా చెప్పేవాళ్లు. ఇప్పుడు అలాంటి వృక్షాలు ఉండటంలేదు. దీన్ని గమనించిన రాష్ట్ర అటవీశాఖ తమిళనాట ప్రస్తుతం మిగిలి ఉన్న వారసత్వ వృక్షాల్ని...
News

పాక్‌కు ఎప్పుడూ ఎదురుదెబ్బలే : తమ పరాభవాలు బయటపెట్టిన బిలావల్‌ భుట్టో

అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి తగిలిన ఎదురుదెబ్బల గురించి స్వయంగా పాక్‌ నేత బిలావల్‌ భుట్టో వెల్లడించారు. కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లేవనెత్తేందుకు చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కలేదని వాపోయారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలో పాక్‌ కూడా...
News

అయోధ్యను సందర్శించిన ఎలాన్‌ మస్క్‌ తండ్రి

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరోల్‌ మస్క్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
News

అయోధ్యలో రామ్ దర్బార్‌లో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్‌లోని విగ్రహాలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
News

వియత్నాం నుంచి తిరిగి వచ్చిన బుద్ధుడి పవిత్ర అవశేషాలు

వియత్నాం ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం మంగళవారం తిరిగి దిల్లీకి తీసుకొచ్చి నేషనల్‌ మ్యూజియంకు అప్పగించింది. గతంలో నాగార్జున కొండ నుంచి వెలికితీసిన ఈ అవశేషాలను...
News

ఆగని రాజన్న కోడెల మరణాలు.. 5 రోజుల్లో 26 మృతి..

సాక్షాత్తూ నందీశ్వరుడినే ఆ శివుడికి అర్పిస్తున్నామన్న నమ్మకం, భావనతో.. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు తీర్చుకుంటుంటారు. అందుకే, ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విధంగా వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు నెలవుగా పేరు గాంచింది. అంతేకాదు, వేములవాడ ఆలయానికి...
1 832 833 834 835 836 3,085
Page 834 of 3085