News

News

భారత్ లో హిందూ జనాభా క్షీణత.. ముస్లిం జనాభా వృద్ధి

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని 'ప్యూ రిసెర్చ్ సెంటర్' నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య పెరుగుతోందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఈ సంస్థ 2010-20 మధ్య...
News

ముస్లిం జనాభా తక్కువ.. ఆధార్ కార్డులెక్కువ… బట్టబయలైన గోల్ మాల్

బిహార్ లో ముస్లింలు అత్యధికంగా వుండే ప్రాంతాల్లో ఆధార్ కార్డుల బాగోత బయటపడింది. ముస్లింలు వున్న సంఖ్య కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువ అన్న షాకింగ్ విషయం బట్టబయలైంది. రాజకీయంగా తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికే ఇలాంటి అడ్డదారులు తొక్కి,...
News

ఆలయ రక్షిణ, హిందూ సమాజ బలోపేతం కోసం కమలానంద భారతి స్వామీజీ పాదయాత్ర

ఆలయాలను రక్షించడానికి హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి కమలానంద భారతి స్వామీజీ పాదయాత్రను చేయనున్నారు. తిరుపతి నుండి 58 కి.మీ దూరంలో ఉన్న తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర మహాశివ దేవాలయం పవిత్ర ప్రాంగణం నుండి యాత్ర మొదటి దశ ప్రారంభమవుతుంది ....
News

‘ఉదయపూర్ ఫైల్స్’ పై ముస్లింలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఉదయపూర్ ఫైల్. ఈ చిత్రం ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవడంతో...
News

రాజ్యసభకు సదానందన్ మాస్టర్

కేరళ బిజెపి ఉపాధ్యక్షుడు సి. సదానందన్ మాస్టర్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ రాష్ట్రపతి ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. 32 ఏళ్ళ క్రితం. 30 ఏళ్ళ వయస్సులో ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాను కుదిపేసిన రాజకీయ హింస నుండి బైటపడిన వ్యక్తి సదానందన్...
News

గురుపూర్ణిమ సందర్భంగా.. జగద్గురు బాలక్ దేవాచార్యకు హారతి ఇచ్చిన ముస్లిం మహిళలు

గురుపూర్ణిమ వేడుకలో ముస్లింలు కూడా పాల్గొన్నారు. బురఖా ధరించిన ముస్లిం మహిళలు జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌కు హిందూ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనకు తిలకం అద్దడంతోపాటు హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
News

వ్యాసాయ.. విష్ణురూపాయ!

సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస...
News

‘ఆపరేషన్‌ శివ’లో అద్భుత సాంకేతిక భద్రత ఇదే..

జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర.. భక్తుల ‘హర్‌హర్‌ మహాదేవ్‌’ నినాదాల మధ్య అంత్యంత వైభవంగా కొనసాగుతోంది. అమర్‌నాథ్ యాత్ర- 2025 కోసం ప్రభుత్వం 8,500 మంది సైనికులను, హైటెక్ భద్రతను ఏర్పాటు చేసింది. యాత్రలో అత్యవసర పరిస్థితులకు తక్షణం స్పందించేందుకు...
1 759 760 761 762 763 3,087
Page 761 of 3087