News

News

వైభవం.. ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం వేడుక జరగనుంది. ఉత్సవం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని అలంకరించి పుష్పపల్లకీపై తిరుమల వీధులగుండా ఊరేగిస్తారు. శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార...
News

చైనాలో ప్రాచుర్యం పొందుతున్న ఆయుర్వేదం

కేరళకు చెందిన ఒక జంట.. చైనాలో ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పిస్తూ రాణిస్తున్నారు. ఇక్కడి వారికి భారతదేశ పురాతన వైద్య విధానాలను పరిచయం చేస్తూ క్రమంగా వారి నమ్మకాన్ని చూరగొంటున్నారు. సాధారణంగా సంప్రదాయ చైనీస్‌ వైద్య (టీసీఎం) విధానాలను అనుసరించే ఇక్కడి ప్రజలు...
News

ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..

జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ అమ్మాయిలు, మహిళలే టార్గెట్‌గా దేశవ్యాప్తంగా మతమార్పిడి నెట్‌వర్క్‌ని స్థాపించాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, ఆ ముసుగులో అనేక అరాచకాలు చేస్తున్నాడు. ఈ కేసులో...
News

నూహ్ లో ఇంటర్నెట్, SMS సేవలపై నిషేధం

నూహ్ లో జరగనున్న బ్రజ్ మండల్ యాత్ర సందర్భంగా అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు, SMS సేవలను కూడా జిల్లా యంత్రాంగం నిలిపేసింది. అయితే బ్యాంక్, మొబైల్ రీఛార్జీలకు సంబంధించిన SMS సేవలు...
ArticlesNews

ఇండోనేషియాలోని హిందూ దేవాలయాలకు మహర్దశ… అధిక సంఖ్యలో పునరుద్ధరణ కార్యక్రమాలు

ఇండోనేషియాలోని హైందవ దేవాలయాలకు మహర్దశ పట్టుకుంది. ప్రాచీన హిందూ వారసత్వ పరిరక్షణలో అక్కడ గణనీయమైన పునరుజ్జీవం ప్రారంభమైంది. పవిత్రమైన బాలి ద్వీపం నుంచి జావా ప్రాంతాల వరకు, అంటే ఈ ప్రాంతమంతా హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలని, సంరక్షించాలని, కొత్త దేవాలయాలను నిర్మించాలన్న...
News

విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్

మద్యం మత్తులో ఓ వ్యక్తి ఇనుప గొట్టంతో నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతమిది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దాలెమ్మరాజువలస గ్రామంలోని శివాలయంలో ఈ నెల 11న రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ...
News

ఒక జిల్లా, ఒక ఉత్పత్తి విభాగంలో రాష్ట్రానికి 10 అవార్డులు

కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ 10 అవార్డులను గెలుచుకొంది. సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్, దిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాల చేతులమీదుగా రాష్ట్ర బీసీ సంక్షేమం,...
News

లక్నోలో ‘కాకోరీ రైలు ఘటన’ శతాబ్ది ఉత్సవాలు

స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి ‘కాకోరీ ఘటన’ శతాబ్ది ఉత్సవాలను లఖ్‌నవూలో ఘనంగా నిర్వహిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. లఖ్‌నవూకు సమీపంలోని కాకోరీ రైల్వే స్టేషన్‌లో ఆనాడు చోటుచేసుకున్న ఘటన నేటికీ అందరికీ గుర్తుందన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ...
1 757 758 759 760 761 3,088
Page 759 of 3088