గుజరాత్ తీరంలో నాలుగు పాకిస్తాన్ పడవలు స్వాధీనం, ఇద్దరు జాలర్లు అరెస్టు
బీఎస్ఎఫ్ అధికారులు గుజరాత్లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్...