News

News

యూకే పార్లమెంట్‌లో హనుమాన్ చాలీసా రికార్డు

హనుమాన్ చాలీసా పారాయణతో యూకే పార్లమెంట్‌లో సరికొత్త రికార్డు నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇటీవల లండన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూకే పార్లమెంట్ హౌస్ లోపల హనుమాన్ చాలీసా శ్లోకాలను పఠించారు....
News

సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో ఎన్‌సీఈఆర్టీ మార్పులు

ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ మార్పులు చేసింది. భారతదేశాన్ని 13 నుంచి 17వ శతాబ్దంవరకు పాలించిన ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, మొఘల్‌ చక్రవర్తులు, మరాఠాలు, సిక్కు రాజుల చరిత్రలకు సంబంధించి, గతంలో చేర్చని పలు అంశాలను...
News

ఇస్లాంలోకి మారాలని వేధిస్తున్న భార్య, పోలీసులను ఆశ్రయించిన భర్త

వారిద్దరూ ప్రేమించుకున్నారు. మతాలు వేరైనా పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత భర్తకు వేధింపులు మొదలయ్యాయి. మతం మారమంటూ భార్య.. భర్తను వేధించసాగింది. వేధింపులు భరించలేని భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్యపై కేసు పెట్టాడు. ఈ సంఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో...
News

ఆలయ ప్రయోజనాలను కాపాడటం కోర్టు విధి! – మద్రాస్ హైకోర్టు

ఆలయానికి సంబందించిన ప్రయోజనాలను కాపాడటానికి కోర్టు కట్టుబడి ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన చన్నమల్లేశ్వర్ మరియు చన్నకేశవర్ పెరుమాళ్ దేవస్థానం ఆస్తిపై ఫాతిమా నాచియ్య అనే మహిళా హక్కులు కావాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు...
News

ఫిజీలో 100 ఏళ్ల నాటి శివాలయంపై దాడి

పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్న ద్వీప దేశమైన ఫిజిలోని, చారిత్రాత్మక సంబుల శివాలయంపై దాడి చేసి, ఆలయాన్ని దానిలోని విగ్రహాలను ఒక దుండగుడు ధ్వంసం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
News

భారతీయ మాన్యుస్క్రిప్ట్‌లను సంరక్షణకు జ్ఞాన్ భారతం మిషన్

దాదాపు 50 కోట్ల పేజీల అరుదైన భారతీయ మాన్యుస్క్రిప్ట్‌లను సంరక్షించడానికి , డిజిటలైజ్ చేయడానికి జ్ఞాన్ భారతం మిషన్ కింద సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చొరవతీసుకుంది. జ్ఞాన్ భారతం మిషన్ అనేది భారతదేశ ప్రాచీన జ్ఞాన వ్యవస్థలు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం,...
ArticlesNews

భారీ మోసానికి పాల్పడ్డ మదర్సాలు, క్రైస్తవ పాఠశాలలు

మధ్యప్రదేశ్ లో మిషనరీ పాఠశాలలు, మదర్సాలు అక్కడి ప్రభుత్వాన్ని మోసం చేశాయి. 100 కి పైగా మిషనరీ పాఠశాలలు, మదర్సాలు స్కాలర్ షిప్పుల కింద 57 లక్షల భారీ మోసాన్ని చేశాయి. వారి మిషనరీ పాఠశాలల్లో, మదర్సాల్లో విద్యార్థులు లేకున్నా... విద్యార్థులు...
News

భారత్ చేతిలో బకరా అయిన పాకిస్తాన్.. అమెరికా మాజీ సైనికుడి ప్రశంసలు..

‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్‌ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ...
1 753 754 755 756 757 3,088
Page 755 of 3088