News

News

గుజరాత్ తీరంలో నాలుగు పాకిస్తాన్ పడవలు స్వాధీనం, ఇద్దరు జాలర్లు అరెస్టు

బీఎస్ఎఫ్ అధికారులు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్...
News

యాసిన్ మాలిక్‎కు శిక్ష ఖరారు!

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ నేత యాసిన్‌ మాలిక్‌కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదీతో పాటు రూ.10వేలు జరిమానా విధించింది. అంతకుముందు మరణ శిక్ష విధించాలని నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ డిమాండ్‌ చేసింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని...
News

చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌!

చెన్నై: చెన్నైలో న‌డి రోడ్డు మీద బీజేపీ నాయ‌కుడిని ప‌లువురు దుండ‌గులు హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మృతి చెందిన నాయ‌కుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్‌గా గుర్తించారు. త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని గ‌తంలోనే అత‌డు అధికారుల‌కు తెలిపారు....
News

కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి

• కోనసీమ ప్రజలకు సామాజిక సమరసతా వేదిక విజ్ఞప్తి కోనసీమ జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని సామాజిక సమరసతా వేదిక, ఆంధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి చేస్తోంది. అంబేద్కర్ కేవలం ఏ ప్రాంతానికో, భాషకో, కులానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని ఆయన...
News

మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు

లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే...
News

ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌!

స‌మావేశంలో సంయుక్త తీర్మానం విడుద‌ల‌ టోక్యో : జపాన్​లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త...
News

గడువులోపే అయోధ్య రామమందిర నిర్మాణం

తాజాగా పురోగతి నివేదికను విడుదల చేసిన రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య‌: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 చివరి నాటికి గుడిని...
News

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి దేవాదాయ శాఖ కసరత్తు

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీకి చెందిన సంస్థతో మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన చేయిస్తున్నట్టు దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఏజెన్సీలు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినా.. అవి సంతృప్తికరంగా లేవని అన్నారు. అందుకే ఢిల్లీకి...
1 753 754 755 756 757 1,528
Page 755 of 1528