News

News

పాక్ లో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ దూకుడు

బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాకిస్థాన్‌ సైన్యానికి ఊపిరి ఆడనివ్వడం లేదు. గత రెండ్రోజుల్లో 27 మంది పాక్‌ సైనికులను మట్టుపెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ సోషల్‌ మీడియా పోస్టులో వెల్లడించింది. బీఎల్‌ఏకు చెందిన ఫతే...
News

సత్యజిత్‌ రే పూర్వీకుల ఇంటి విషయంలో వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్‌..

ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్‌ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతను బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిలిపివేసింది. మైమెన్‌సింగ్‌లో ఉన్న ఆ ఇంటిని రెనొవేషన్‌ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం ఆయన ఇంటిని కూల్చివేయొద్దని.. ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరింది....
News

ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌’ నౌకను జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి సంజయ్‌ సేథ్‌

ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌’ నౌకను శుక్రవారం విశాఖపట్నంలో కేంద్రమంత్రి సంజయ్‌ సేథ్‌ జాతీకి అంకితం చేశారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ తీరంలో ఐఎన్ఎస్ నిస్తార్ అనంతరం సంజయ్ సేథ్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్...
News

ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో కణాదుడి ‘పరమాణువు’ సిద్ధాంతం

ప్రాచీన తత్వవేత్త ఆచార్య కణాదుడి 'పరమాణువు' సిద్ధాంతం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా చేపట్టిన అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎన్ సీఈఆర్టీ) పుస్తకాన్ని తయారు చేసింది. 'క్యూరి యాసిటీ' పేరుతో...
News

భ‌క్తుల కోసం మౌలిక‌ స‌దుపాయాలు

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ కు స‌మీపంలో నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ‌వాణి టికెట్ల జారీ కేంద్రంలో భ‌క్తుల కోసం మౌలిక‌ స‌దుపాయాలు అందుబాటులో ఉంచాల‌ని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లో జూలై 22వ తేదిన భక్తులకు అందుబాటులోకి రానున్న...
News

భారత్ వికాస్ పరిషత్ అనేది ప్రతి భారతీయుడి గుర్తింపు : అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యలో రామమందిరాన్ని సాధ్యం చేశారని, దేశంలోకి 5జీని తీసుకువచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘వామపక్ష భావజాలం ఉన్నవారు రామమందిరాన్ని నిర్మించడం వల్ల ఏమి మంచి జరిగిందని అడుగుతారు. వారికి అర్థం కాకపోవచ్చు. మోడీ జీ...
News

భగవద్గీత శ్లోకాల పారాయణం.. ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సర్కార్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్‌సింగ్‌ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో మిళితం చేయడం, విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ, నాయకత్వం,...
News

తాళ్లపాక చెరువులో వెలుగులోకి ప్రాచీన శివలింగం

పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక చెరువులో నేరుడుగడ్డగా పిలిచే ప్రాంతంలో ప్రాచీన శివలింగం వెలుగులోకి వచ్చింది. వైయస్సార్ కడప జిల్లా తాళ్లపాక చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సుమారు ఆరు అడుగుల ఎత్తు కలిగిన శివలింగం...
1 752 753 754 755 756 3,088
Page 754 of 3088