గుడి వద్ద మాంసం అమ్మకంపై వివాదం, తల్లి ఎదుటే కొడుకును చంపిన అకీల్
దామోహ్లోని ఓ శివాలయం ముందు ఉన్న మాంసం దుకాణం మూసివేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్న యువకుడిని కారుతో గుద్ది చంపేశారు.. వివరాల్లోకి వెళితే పవిత్ర శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఉత్తరాదిలో ప్రముఖంగా కవాడ్ యాత్ర మార్గంలో ఉన్న మాంసాహార దుకాణాలను మూసేస్తున్నారు....







