బైబిల్స్ పంపిణీ చేసిన టీటీడీ ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీలో మరో ఇద్దరు అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై ఫిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు. ఈ ఇద్దరిపై టీటీడీకి ఫిర్యాదు అందగా.....







