News

News

బైబిల్స్ పంపిణీ చేసిన టీటీడీ ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!

తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీలో మరో ఇద్దరు అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై ఫిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు. ఈ ఇద్దరిపై టీటీడీకి ఫిర్యాదు అందగా.....
ArticlesNews

ఆపరేషన్ సిందూర్‌కు అంకితమైన కావడి యాత్రలు

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పరమ శివుడి భక్తులు ప్రతీ యేటా శ్రావణ మాసంలో ‘కావడి యాత్ర’ చేస్తారు. ఆ యాత్ర చేసే వారిని ‘కావడియాలు’ అంటారు. వారు తమ స్వస్థలాల నుంచి హరిద్వార్, గోముఖ్, లేదా గంగోత్రి వంటి ప్రదేశాలకు...
News

“హిందూ దేవాలయం” కోసం బౌద్ధ దేశాల యుద్ధం..

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు చాలవన్నట్లు, ఇప్పుడు కొత్తగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం కొట్టుకోవడం గమనార్హం. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే...
ArticlesNews

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 3 వ భాగం

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం ఇక్కడ చదవండి ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం ఇక్కడ చదవండి ఆరోపణలు.. ఆక్రోశాలు..! కేంద్ర ప్రభుత్వం కీళడి తవ్వకాల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, తవ్వకాలను...
News

కోటి తలంబ్రాల పంటకు వానర హారతి

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపు రంలో శ్రీరామ నామ ధ్యాన యజ్ఞంలో భాగంగా కోటి తలంబ్రాల పంటకు వానర హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామత త్వాన్ని ప్రచారం చేస్తున్న కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు...
News

ఈశాన్యంలో హిందువులతో సమానంగా ముస్లిం జనాభా!

ఈశాన్య రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రస్తుత వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే హిందువుల జనాభాతో సమానంగా ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. దిబ్రూగఢ్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అస్సాంలోని...
News

బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఎజెండాకు చైనా మద్దతు..? హిందువులకు ముప్పు..!

మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బహిష్కరణ తర్వాత.. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దేవాలయాలపై దాడులు సర్వసాధారణంగా మారాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్...
News

రుద్రమ కీర్తి.. తమిళనాడుకూ వ్యాప్తి!

కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమ దేవిని ప్రస్తావిస్తూ తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజ ఆలయంలో తాజాగా ఓ శిలాశాసనం వెలుగుచూసింది. రాణి రుద్రమను ప్రస్తావిస్తూ ఓ శిలాశాసనం బయటపడటం ఇదే మొదటిసారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలోని పశ్చిమ గోపురం(మహాద్వారానికి ఎడమవైపు)పైన ప్రాచీన...
1 737 738 739 740 741 3,088
Page 739 of 3088