News

News

అడవితల్లికి సారె

ఆదివాసీల జీవనోపాధికి సమష్టిగా కృషిచేద్దామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏలోని ఆదితల్లి విగ్రహానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా తొలిపూజ చేశారు. ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ అడవితల్లికి సారెను సమర్పించారు. గిరిజన సంఘాల నాయకులు,...
News

ఆలయ ప్రాంగణాల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ నిషేధం

రాష్ట్రంలోని ప్రధాన, ముఖ్య ఆలయాలన్నింటా ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, సహాయ కమిషనర్‌ కేడర్‌ ఆలయాల ప్రాంగణాలు అన్నింటినీ ప్లాస్టిక్‌ రహిత ప్రదేశాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....
ArticlesNews

మహిళే హిందూ కుటుంబానికి ఆధారం

మహిళా సాధికారత గురించి నేడు మనం తరచూ మాట్లాడుతుంటాం. రామాయణంలో తార వృత్తాంతం ఆమె రాజనీతికి, బుద్ధి కుశలతకు నిదర్శనం. సుషేణుడి కుమార్తెతో కిష్కింధకు రాజైన వాలి వివాహం జరిగింది. వాలి మహా బలశాలి. ఒకసారి మాయావి అనే రాక్షసుడిపైకి వాలి...
News

హరియాణా గ్రామంలో.. 3 వేల ఏళ్లనాటి మానవ నివాసం ఆనవాళ్లు

హరియాణాలోని యమునానగర్ జిల్లాలో సుమారు 3,500 ఏళ్లనాటి మానవ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. టోప్రా కలాన్ గ్రామంలో అప్పటి వస్తువులు, కళాఖండాలు లభ్యమయ్యాయని పురాతత్వ విభాగం అధికారి ఒకరు వివరించారు. ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఉం దన్నారు....
News

ప్రాచీన ఆలయాల రక్షణకు దీక్ష

భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఆకట్టుకునే అద్భుత శిల్పకళా సౌందర్యం.. కట్టిపడేసే కట్టడాలను చూడడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. వందల ఏళ్లనాటి ప్రాచీన ఆలయాల పరిరక్షణ, మరమ్మతుల బాధ్యతలను భారతీయ పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) చేపడుతోంది....
News

ట్రంప్‌ సుంకాల మోతకు “ఆపరేషన్ సిందూర్” కారణమా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరిపై అగ్రశ్రేణి నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌ను, అమెరికాకు ప్రథమ శత్రువుగా పరిగణించే చైనాను అకస్మాత్తుగా ట్రంప్ ఇష్టపడుతున్నారు. సుంకాల వివాదంలో చైనా కూడా భారతదేశానికి నైతిక మద్దతు ఇస్తుంటే.. ట్రంప్...
News

నాట్యకళను పాఠ్యాంశంలో చేర్చాలి

కూచిపూడి నాట్యకళను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం రాధేశ్యాం కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం బచ్చుపేట వేంక టేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వేదాంతం రాధేశ్యాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భరతముని నాట్య సంప్రదాయానికి మూల పురుషుడన్నారు....
News

గాంధార విద్యలో రాణిస్తున్న విద్యార్థులు

ఎన్నో ప్రాచీన యుద్ధకళలకు నిలయం భారతదేశం. కళ్లకు గంతలు కట్టుకుని చుట్టూ ఉన్న పరిస్థితులను మనసుతో అంచనా వేస్తూ కత్తిసాము చేయడం, దారి వెంబడి వెళ్లడం ఇవన్నీ ఒకప్పటి విద్యలు. గాంధార విద్యగా పిలిచే ఈ ప్రక్రియకు తిరిగి ప్రాచుర్యం కల్పించడానికి...
1 706 707 708 709 710 3,088
Page 708 of 3088