ధర్మవరంలో పాక్ ఉగ్రవాదులతో చాట్ చేస్తున్న యువకుడి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను పాకిస్థాన్కు ఫోన్లు చేస్తూ, ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం...







