News

News

ధర్మవరంలో పాక్ ఉగ్రవాదులతో చాట్ చేస్తున్న యువకుడి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను పాకిస్థాన్‌కు ఫోన్లు చేస్తూ, ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం...
News

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ పేరుతో విషప్రచారం

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. కమ్యునిస్టులు ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం...
News

ఎస్వీ గోశాలలో అన్యమతస్థులు

తిరుపతి ఎల్‌ఎస్‌ నగర్‌ వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఎస్వీ గోసంరక్షణ శాలలో అన్యమతస్థులు ఉన్నట్లు గుర్తించారు. ఓ డెయిరీ అసిస్టెంట్‌ సత్యకృపవాణిపై అనుమానం రావడంతో టిటిడి తిరుపతి వీజీవో వచ్చి విచారించారు. డీఏ చరవాణిని తీసుకుని మెసేజ్‌లు...
News

అద్భుతం.. సరిహద్దుల్లో జెండా ఆవిష్కరణ

భారత రక్షణ శాఖ కల్పించిన అవకాశం జీవిత కాలం మర్చిపోలేని అద్భుత అనుభూతిని పంచిందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన గిరీష్‌చంద్ర చెమ్మగిల్లిన కళ్లతో తెలిపారు. పంద్రాగస్టును పురస్కరించుకుని శుక్రవారం భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతంలోని స్మితివ్యాలీలో భారత ఆర్మీ చీఫ్‌ కమాండ్‌...
News

సంక్షోభాలను అధిగమించి, పురోగమించే సామర్థ్యం భారత్ కి వుంది : దత్తాత్రేయ హోసబళే

ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొని, వాటిని అధిగమించి, తిరిగి పురోగమించే స్వభావం, సామర్థ్యం భారత జాతికి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అయితే ఈ లక్షణం పురాతన కాలం నుంచీ వస్తోందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే...
News

35 ఏళ్ళ నాటి కాశ్మీరీ హిందూ హత్యపై దర్యాప్తు ప్రారంభం

కాశ్మీరీ హిందూ సరళా భట్ దారుణ హత్య జరిగిన 35 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ)తో కలిసి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 1990లో కాశ్మీరీ పండిట్ సరళా భట్ అపహరణ, హత్యపై జరుగుతున్న...
News

మైనారిటీ గురుకులాల్లో ఇస్లాంను ప్రోత్సహిస్తున్న సైఫుల్లా

తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల కార్యదర్శి సైఫుల్లా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇస్లాం మత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సైఫుల్లాను విధుల నుండి తొలగించాలని ఖమ్మంలో...
News

పూరి ఆలయానికి భద్రతా ముప్పు.. గోడలపై హెచ్చరిక రాతలు

ఒడిశాలోని పూరి ఆలయ భద్రతపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ 'మా ఠాకురాణి మందిరం' గోడలపై హెచ్చరికలతో కూడిన రాతలు కనిపించడం ఈ ఆందోళనలకు దారితీసింది. టెంపుల్ పరిక్రమ ప్రాజెక్ట్ పాత్‌ వే ఎంట్రన్స్ సమీపంలో ఈ ఆలయం...
1 695 696 697 698 699 3,089
Page 697 of 3089