News

News

పూరీ జగన్నాథ ఆలయంలో కీలక మార్పు.. రత్నభండార్ తెరచేందుకు కసరత్తు

ఒడిశాలో 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి కీలక మార్పు జరుగనుంది. వారంలోగా శ్రీ జగన్నాథ్ టెంపుల్ మేనేజింగ్ కమిటీ-SJTMCని పునర్వ్యవస్థీకరించనున్నట్టు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫృధ్వీరాజ్ హరిచందన్ తెలిపారు టెంపుల్ మేనేజిమెంట్ కమిటీ పునర్వ్యవస్థీకరణతో రత్నాభండార్...
News

అమెరికాలో సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి.. అపస్మారక స్థితిలో బాధితుడు

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ 70 ఏండ్ల సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి చోటుచేసుకుంది. నార్త్‌ హాలీవుడ్‌లో ఓ గురుద్వారాకు సమీపంలో చోటుచేసుకున్న ఈ దాడిలో హర్పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడికి దవాఖానలో...
News

కాంగ్రెస్, జిన్నా, మౌంట్‌బాటన్‌ల వల్లే దేశ విభజన : ఎన్‌సీఈఆర్‌టీ

భారతదేశ విభజనకు జిన్నా, కాంగ్రెస్‌ పార్టీ, ఆనాటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌లే కారణమని ఎన్‌సీఈఆర్‌టీ విడుదలచేసిన కొత్త మాడ్యూల్‌ పేర్కొంది. దేశ విభజన తరవాతే కశ్మీర్‌ సమస్య పుట్టుకొచ్చిందని ఉద్ఘాటించింది. ఎన్‌సీఈఆర్‌టీ.. 6 నుంచి 8 తరగతుల (మిడిల్‌ స్టేజ్‌) వరకు...
News

శ్రీవారి దర్శనానికి దళారీ ఏల?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలన్న భక్తులకు వివిధ రూపాల్లో దళారులు ఎర వేస్తున్నారు. నిలువునా మోసగిస్తున్నారు. కొందరు యాత్రికులు తితిదే నిర్దేశించిన పద్ధతుల్లో కాకుండా స్నేహితులు, బంధువులను సంప్రదించడం, వారు తమకెప్పుడో తెలిసిన వారిని వీరికి పరిచయం చేయడం, సదరు వ్యక్తులు...
News

అంతా కృష్ణమయం… ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 ప్రాజెక్టులను ఆదివారంనాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త రోడ్లు ప్రారంభంతో గురుగ్రామ్ నుంచి...
News

జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌ల విలయం.. అసలెందుకిలా జరుగుతోంది..

జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజుల నుంచి క్లౌడ్ బరస్ట్‌లు వరుస విషాదాలకు దారి తీస్తున్నాయి. గత గురువారం కిస్త్‌వార్‌లోని చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. దీంతో 60 మంది చనిపోయారు. శనివారం కథువా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. ఈ...
News

రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ'ఓట్ చోరీ' ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం సూటిగా స్పందించింది. ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని ఆయనకు అల్టిమేటం ఇచ్చింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్లో నిజం లేనట్టేనని...
News

తిరుమల మార్గంలో ఫాస్టాగ్‌ నిబంధన అమలు

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వాహనాలకు ఈ నెల 15 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేయడంతో.. ఫాస్టాగ్‌ లేని వాహనాలను శనివారం అలిపిరి టోల్‌గేట్‌ వద్ద నిలిపేశారు. దాంతో అక్కడ తితిదే ఆధ్వర్యంలో ప్రైవేటు బ్యాంకు ఏర్పాటు చేసిన ప్రత్యేక...
1 693 694 695 696 697 3,089
Page 695 of 3089