103 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్లో 103 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సీఆర్పీఎఫ్ ఐజీ బీఎస్ నేగి, దంతేవాడ రేంజ్ డీఐజీ కమలోచన్ కశ్యప్, జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ సమక్షంలో లొంగిపోయారు. పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తి చెంది 103 మంది సభ్యులు గాంధీ జయంతి...







