నంది విగ్రహం చోరీ కేసు ఛేదింపు
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి ముష్టికోవెల వద్ద ఉన్న పురాతన శివాలయంలోని నంది విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విగ్రహం ఎత్తుకువెళ్లిన గుప్తనిధుల వేటగాళ్లలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ చెన్నేకొత్త పల్లిలోని రామగిరి...







