News

News

నంది విగ్రహం చోరీ కేసు ఛేదింపు

శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి ముష్టికోవెల వద్ద ఉన్న పురాతన శివాలయంలోని నంది విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విగ్రహం ఎత్తుకువెళ్లిన గుప్తనిధుల వేటగాళ్లలో నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ చెన్నేకొత్త పల్లిలోని రామగిరి...
News

ఫేక్‌ AI డాక్యుమెంట్‌ తో ఆర్ఎస్ఎస్ పై అసత్య ప్రచారం

మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ, దాని పెద్దలు RSS మీద తప్పుడు ప్రచారం చేస్తూ పట్టుబడ్డారు . మనీష్‌ తివారీ, జైరామ్‌ రమేష్‌ లాంటి వాళ్లు సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వదిలి — “RSS 1925 నుంచి 1947 వరకూ ఏ...
News

‘జాక్‌’ 38 డిమాండ్‌లకు పాక్‌ అంగీకారం

జమ్ముకశ్మీర్ అప్నీ అమన్ కమిటీ(జేఏఏసీ-జాక్‌)ప్రతిపాదించిన 38 డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించింది. అలాగే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న నిరసనకారుల మరణాలపై న్యాయ విచారణకు, నిర్బంధించిన ప్రదర్శనకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే జమ్ముకశ్మీర్ శరణార్థుల కోసం...
News

సాగర జలాల్లోకి యుద్ధ నౌక ‘ఆండ్రోత్‌’

తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక ‘అండ్రోత్‌’ భారత నౌకాదళంలో చేరింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రెండో ‘యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్’, ‘ఆండ్రోత్‌’ జలప్రవేశం చేసింది. నేవీ వైస్...
News

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జ్ఞాన సముపార్జనకు...
News

కెనడాలో భారత సినిమాల ప్రదర్శనపై దాడి.. థియేటర్‌కు దుండగుల నిప్పు

కెనడా ఒంటారియో ప్రావిన్స్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడుతున్నారు. ఓక్‌విల్లే అనే పట్టణంలోని ఓ సినిమా థియేటర్‌లో భారతీయ సినిమాలను ప్రదర్శిస్తుండగా సెప్టెంబర్‌ 25న గుర్తు తెలియని దుండగులు కొంతమంది థియేటర్‌ ప్రవేశద్వారానికి నిప్పు పెట్టారు....
News

ప్రకృతి ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు దోహదం

ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్థికాభివృధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం పడుతుందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ టి. విజయ్ కుమార్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని బరిసింగి గ్రామంలో ఉదయం అధికారులు ప్రకృతి వ్యవసాయ...
News

భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌

భారత మూలాలున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలికాలంలో తరుచూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును ఎండగడుతూ, భారత్‌పై ప్రేమను వ్యక్తపరుస్తున్న డానిష్‌.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్‌పై అతి ప్రేమను ఒలకబోస్తున్నాడని ​కొందరు...
1 602 603 604 605 606 3,092
Page 604 of 3092