News

News

మూలాలు వెతుకుతూ.. 150 ఏళ్ల తర్వాత భారత్‌కు

తన పూర్వీకులు నివసించిన గ్రామాన్ని వెతుక్కుంటూ మారిషస్‌ నుంచి ఒడిశాకు వచ్చారో వ్యక్తి. సరిగ్గా 150 సంవత్సరాల క్రితం దీపావళి రోజు జగన్నాథ్‌ దాస్‌ అనే 25 సంవత్సరాల యువకుడు ఆలంఘియర్‌ నౌకలో కోల్‌కతా రేవు నుంచి బయలుదేరి ఒప్పంద కార్మికునిగా...
ArticlesNews

భారత్‌ ‘ధర్మ యోగా’ జపాన్‌ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!

మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్‌కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న...
News

హిందూ జనాభా అసమతౌల్యతపై సమాజంలో చర్చ జరగాలి

హిందూ సమాజానికి ఇప్పుడు అనుకూలమైన వాతావరణం వుందని, అయితే దానికి సమానంగా అనేక సవాళ్లు కూడా సమాజం ముందు వున్నాయని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే అన్నారు.వారణాసిలో నూతనంగా నిర్మించిన విశ్వహిందూ పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది....
News

ప్రపంచానికి భగవద్గీత ఓ జ్ఞానామృతం: చైనా పండితులు

భగవద్గీత జ్ఞానామృతమని, భారత నాగరికత చరిత్రకు సూక్ష్మ రూపమని ప్రముఖ చైనా పండితులు పేర్కొన్నారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక, భౌతిక సందిగ్ధతలకు ఈ గ్రంథం సమాధానమని వ్యాఖ్యానించారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ‘సంగమం- భారతీయ తాత్విక సంప్రదాయాల...
News

గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లే : కేంద్ర మంత్రి బండి సంజయ్

గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కానేకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని పేర్కొన్నారు. ఇస్లాంలోనూ కొందరు మత పెద్దలు గోవును పక్కన పెట్టుకుని...
News

ముస్తఫాబాద్ ఇకపై.. కబీర్‌ధామ్‌

ఉత్తరప్రదేశ్‌లో మరో నగరం పేరు మారనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. సంత్ కబీర్‌తో ముస్తఫాబాద్‌కున్న సాంస్కృతిక సంబంధాన్ని గౌరవిస్తూ, ఆ నగరానికి కబీర్‌ధమ్‌గా పేరు మార్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా...
ArticlesNews

భారతీయతకు ప్రతిరూపం సోదరి నివేదిత

( అక్టోబరు 28 – సోదరి నివేదిత జయంతి ) ఇంగ్లాండ్‌లో స్వామి వివేకానందుడి ప్రసంగాలను విన్న ఓ యువతి తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలేసింది. ఆయన వెంట నడిచి పుణ్యభూమిపై అడుగిడింది. భారత్‌నే ఆత్మీయ దేశంగా తలచింది. విశాల...
News

వందేమాతరం నినాదం 140కోట్ల భారతీయుల ఐకమత్య శక్తి

భారతీయ జాతీయ గేయమైన వందేమాతరం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 127 వ భాగంలో ప్రసంగించారు. వందేమాతరం పాటలోని మొదటి పదమే మన హృదయాలలో భావనల ఉప్పెనను రేకెత్తిస్తుంది....
1 564 565 566 567 568 3,092
Page 566 of 3092