మూలాలు వెతుకుతూ.. 150 ఏళ్ల తర్వాత భారత్కు
తన పూర్వీకులు నివసించిన గ్రామాన్ని వెతుక్కుంటూ మారిషస్ నుంచి ఒడిశాకు వచ్చారో వ్యక్తి. సరిగ్గా 150 సంవత్సరాల క్రితం దీపావళి రోజు జగన్నాథ్ దాస్ అనే 25 సంవత్సరాల యువకుడు ఆలంఘియర్ నౌకలో కోల్కతా రేవు నుంచి బయలుదేరి ఒప్పంద కార్మికునిగా...







