News

News

బంగ్లాదేశ్‌ పర్యటనకు.. వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. జకీర్‌ పర్యటనకు అనుమతించిన యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఆయనకు అధికారిక స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20...
News

నమస్తే కాదు.. సలాం అలైకుం చెప్పండి.. విదేశీయునితో ముస్లిం వాదన

దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకుగానూ, మీరు నమస్తే కాదు సలాంఅలైకుమ్ అని చెప్పండి ఇది మహ్మదీయ వీధి అంటూ ఓ ముస్లిం వ్యక్తి ఇక విదేశీ వ్లాగర్ తో చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్...
News

బంగ్లా మ్యాప్‌లో మన ఈశాన్య రాష్ట్రాలు..

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి భారత్‌తో దౌత్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయన తాజాగా మరోసారి భారత్‌పై విషం కక్కారు. భారత్‌ భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్‌ను పాకిస్థాన్‌ జనరల్‌ షంషాద్‌...
ArticlesNews

విశిష్ట ఆచారం అప్పపడి నివేదన

వేంకటేశ్వర స్వామివారి అనాదికాలపరంపరగా కొనసాగుతున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం. భక్తుల పట్ల తమ అపార కరుణను ప్రతిఫలింపజేస్తూ శ్రీవారు స్వయంగా తమ భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఆచారంగా దీనిని భావిస్తారు. స్వామివారి సేవలో తరించిన శ్రీ...
News

వనవాసీ కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో 111 చెంచు జంటల వివాహం

సమాజంలో ఎంత సంఖ్యలో ఉన్నాం అన్నది ముఖ్యం కాదనీ.. ఉన్నవాళ్లలో ఐకమత్యం, వాళ్లలోని శక్తే కీలకమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. సమాజంలో చెంచులు బలమైన శక్తిగా ఎదగాలని, వారికి సామూహిక వివాహాలు జరిపించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో...
News

తాళపత్రాల్లో ఏముందో తెరపై చూసేద్దాం

ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం తాళపత్రాలపై రాసిన కావ్యాలలోని లిపిని, భాషను కృత్రిమమేధ(ఏఐ) ద్వారా డిజిటలీకరించారు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ రవికిరణ్‌. పదమూడో శతాబ్దపు కశ్మీర్‌ కావ్యాలను డిజిటల్‌ ప్రతుల్లోకి మార్చారు. ఇందుకోసం ఏఐతో అనుసంధానమైన ‘ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌(ఓసీఆర్‌)’...
News

సేంద్రియ వరి.. పోషకాల సిరి

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామాన్ని స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ త్రూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (జీఐఎస్‌టీ) బృందం సందర్శించింది. వీరు గ్రామంలో సర్పంచి, రైతు పాటిబండ్ల కృష్ణప్రసాద్‌ సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన వరి పంటకు ‘బ్రిక్స్‌’...
ArticlesNews

ఒంటరితనానికి విరుగుడు అమ్మమ్మ… నానమ్మల బడి

అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్‌ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి స్కూలుకు పంపితే...
1 563 564 565 566 567 3,092
Page 565 of 3092