మొందా తుపాను బాధితులకు సేవా భారతి చేయూత
బంగాళాఖాతంలో ఏర్పడిన మొందా తుపాను ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో పెన్నా తీరం లోతట్టు ప్రాంతాలు మరియు...







