News

NewsSeva

మొందా తుపాను బాధితులకు సేవా భారతి చేయూత

బంగాళాఖాతంలో ఏర్పడిన మొందా తుపాను ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో పెన్నా తీరం లోతట్టు ప్రాంతాలు మరియు...
News

పాక్‌ నుంచి బంగ్లాకు.. ఉగ్రవాదం ఎగుమతి

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి బంగ్లా-పాక్‌ దగ్గరవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తయ్యిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఇలాహి జహీర్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాడు. ఆయనతో పాటు పలువురు...
News

అర్చక నియామకాలు అర్హతల ఆధారంగానే వుండాలి : కేరళ హైకోర్టు

కేరళలోని తంత్రవిద్యా పీఠం జారీ చేసే సర్టిఫికేట్లు ఆలయ అర్చకులుగా నియుక్తి కావడానికి కావాల్సిన అర్హతను ధ్రువీకరిస్తాయని కేరళ హైకోర్టు అక్టోబర్ 23 న తీర్పునిచ్చింది. ఈ పీఠం జారీ చేసే సర్టిఫికేట్లు అర్చకులుగా నియుక్తి కావడానికి కావల్సిన అర్హతను కూడా...
News

మాతృభూమి పట్ల అలాంటి భక్తి భావన వుండాలి

దేశం కోసం జీవించే వ్యక్తులను, అవసరమైతే ప్రాణాలు సైతం అర్పించే వ్యక్తులను కూడా తయారు చేసే కేంద్రం ఆరెస్సెస్ శాఖ అని క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు లక్ష స్థలాల్లో 20 లేదా...
News

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు తిరుమ‌లఆస్థాన మండ‌పంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి రోజు మ‌ధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్తన‌, సామూహిక...
News

రేపటి నుండి జబల్పూర్ లో ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత కార్యకారిణి వార్షిక సమావేశాలు గురువారం నుండి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాలోని కచ్నార్ నగరంలో మూడు రోజులపాటు జరుపుతున్నట్లు అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. 407 మంది కార్యకర్తలు...
News

మావోయిస్టుల కుట్ర భగ్నం చేసిన భద్రతా బలగాలు

ఒకవైపు భారీఆ మావోయిస్టు లొంగిపోతున్న వేళ.. మావోయిస్టుల కుట్రను సైతం భగ్నం చేశాయి భద్రతా బలగాలు. చత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో 40 కేజీల ఐఈడీ మందుపాతరను అమర్చారు మావోయిస్టులు. అయితే దీన్ని పసిగట్టిన భద్రతా బలగాలు.. మావోయిస్టుల కుట్రను...
News

శ్రీశైలం అభివృద్ధికి కృషి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రావతి కల్యాణమండపంలో భరధ్వాజ శర్మ, గంగమ్మ పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
1 561 562 563 564 565 3,092
Page 563 of 3092