సేంద్రియ సాగుతో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని పల్నాడు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి చెప్పారు. ముప్పాళ్ళ మండలంలోని నార్నెపాడులో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన వరి, పత్తి, మిరప పంటలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో...







