కేరళలో గూండాల్లాగా చెలరేగిపోయిన కమ్యూనిస్టులు
ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కత్తి దూశారు కమ్యూనిస్టులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోయారు. నిత్యం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటూ వల్లెవేసే కమ్యూనిస్టులు బీజేపీ విజయాన్ని,తమ పరాభవాన్ని జీర్ణించుకోలేక... గుండాల్లాగా వీరంగం సృష్టించారు. పానూర్ ప్రాంతంలోని పరాడ్ వద్ద...







