News

News

కేరళలో గూండాల్లాగా చెలరేగిపోయిన కమ్యూనిస్టులు

ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కత్తి దూశారు కమ్యూనిస్టులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోయారు. నిత్యం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటూ వల్లెవేసే కమ్యూనిస్టులు బీజేపీ విజయాన్ని,తమ పరాభవాన్ని జీర్ణించుకోలేక... గుండాల్లాగా వీరంగం సృష్టించారు. పానూర్ ప్రాంతంలోని పరాడ్ వద్ద...
News

అయోధ్య రామ నగరి కేంద్రంగా ‘‘ప్రపంచ స్థాయి కేన్సర్ ఆస్పత్రి’’

అయోధ్య రామ నగరి కేంద్రంగా ప్రపంచ స్థాయి కేన్సర్ ఆస్పత్రి రానుంది. నమో క్యాన్సర్ ఫౌండేషన్ నాయకత్వంలో, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సహకారంతో ఈ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. ఈ ఆస్పత్రి 6 నుంచి 8 ఎకరాల్లో...
News

బురఖా ధరించలేదని భార్య, కుమార్తెలని కాల్చేసి, సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చివేత

యూపీలోని షామ్లి జిల్లాలో ఘోరం జరిగింది. బురఖా ధరించకుండా వచ్చినందుకు ఫరూక్ అనే వ్యక్తి భార్య తాహిరాను, ఇద్దరు కుమార్తెలను చంపేసి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలు కనిపించకుండా పోయారంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు...
News

“పంచ పరివర్తన్” — విశ్వగురు భారత్’’పై AI- ఏనిమేషన్ గీతం

RSS@100 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, వివిధ కళారంగాలకు చెందిన ప్రతిభావంతుల నుంచి అనేక సృజనాత్మక నివాళులు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి నివాళులలో ప్రత్యేకత, వినూత్నత మరియు భావోద్వేగ లోతుతో మెరిసిపోతున్న ఒక “పంచ పరివర్తనం” —...
News

అరుంధతీ రాయ్.. భారత వ్యతిరేకతనే తన గుర్తింపుగా ఎలా మార్చుకున్నారు?

ఆగష్టు 11, 2023 న, ఢిల్లీలో తాను ఎదుర్కొన్న భయాన్ని గురించి అరుంధతీ రాయ్ ఒక ప్రకటన చేశారు. “నేను ఢిల్లీలోనే ఉంటున్నాను. నాకు రోడ్డుపై వెళ్లడానికి చాలా భయంగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా, కాషాయ కండువాలు ధరించిన 50...
ArticlesNews

మనోహరం.. ధనుర్మాసం.!

హిందువులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. నిరుపేదలు కూడా సంక్రాంతి పండుగను ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పల్లెసీమల్లో పెద్దపండుగ వాతావరణం కనిపిస్తుంది. తెలుగు సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతికి నెల...
News

శబరిమలలో ముమ్మరంగా ఆహార భద్రతా శాఖ తనిఖీలు

శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబా, సన్నిధానంలలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో...
News

లష్కరే ఉగ్రవాదులే పహల్గాం దాడి సూత్రధారులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ లోయలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి ఘటనలో లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) సభ్యులను సూత్రధారులుగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తొలి చార్జ్‌షీట్‌ సోమవారం దాఖలుచేసింది. దారుణోదంతం జరిగిన దాదాపు 8 నెలలకు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపాక బలమైన...
1 469 470 471 472 473 3,094
Page 471 of 3094