News

News

పాకిస్తాన్‌కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న ఆఫ్ఘాన్..

పాకిస్తాన్‌కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్‌కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం....
News

వక్ఫ్ బోర్డులు ఇకపై కోర్టులో ఫీజు చెల్లించాల్సిందే : గుజరాత్ హైకోర్టు

వక్ఫ్ బోర్డు విషయంలో గుజరాత్ హైకోర్టు ఓ కీలకమైన తీర్పును వెలువరించింది. కోర్టు ఫీజు చెల్లించకుండా వక్ఫ్ బోర్డు ఇకపై కేసులు దాఖలు చేయరాదని కీలక తీర్పునిచ్చింది. వారం రోజుల విచారణ తర్వాత, వక్ఫ్ సంస్థలు దాఖలు చేసిన దాదాపు 150...
News

బురఖా ధరించలేదని భార్య, కుమార్తెలని చంపిన ఫరూక్

యూపీలోని షామ్లి జిల్లాలో ఘోరం జరిగింది. బురఖా ధరించకుండా వచ్చినందుకు ఫరూక్ అనే వ్యక్తి భార్య తాహిరాను, ఇద్దరు కుమార్తెలను చంపేసి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలు కనిపించకుండా పోయారంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు...
News

హిందుత్వ సాంస్కృతిక, మానవ కల్యాణ పరంపర : అంబేకర్

  సమాజాన్ని జాతి నిర్మాణం అన్న దానితో అనుసంధానించాలన్న లక్ష్యంతోనే హెడ్గేవార్ ఆరెస్సెస్ ను స్థాపించారని, గత వంద సంవత్సరాలుగా ఈ ఆలోచనతోనే సంఘ్ పనిచేస్తోందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంఘ్ నడుపుతున్న శాఖల...
News

56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా..

వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై...
News

బంగ్లాదేశ్‌లో.. రెండు వీసా కేంద్రాలను మూసివేసిన భారత్‌

బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనలు జరిగిన నేపథ్యంలో భారత్‌ కీలక చర్యలు తీసుకుంది. అక్కడి రెండు వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఢాకాలోని వీసా...
News

భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రూపొందిన అయ్యప్ప భక్తి గీతం

అయ్యప్ప భక్తి గీతాన్ని పేరడీగా మార్చిన ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రూపొందిన ఈ పేరడీ పాటను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా పరిగణిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులకు ఈ గీతాలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం...
News

పాకిస్తాన్‌లో ‘‘ధురంధర్’’ బ్యాన్.. అయినా కూడా అక్రమంగా చూస్తున్న పాకిస్తానీలు..

బాలీవుడ్ మూవీ ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్‌లో ఉన్న ప్రో-పాకిస్తాన్ నారెటివ్‌ను పటాపంచలు చేసిందని పలువురు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ అసలు రూపాన్ని ఈ సినిమా చూపించిందని చెబుతున్నారు. ఆదిత్య ధార్ డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్...
1 466 467 468 469 470 3,094
Page 468 of 3094