హిందూ ధర్మంపై దాడులను సమైక్యంగా ఎదుర్కొందాం
హిందువులు సమైక్యంగా వ్యవహరించి దేశంలో సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని శృంగేరి విరూపాక్ష పీఠాధి పతి పర శివానంద భారతీ స్వామి (బాలస్వామి) ఉద్బోధించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ ఎస్) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దాని పోరాటపటిమను సింహావలోకనం...







