News

News

తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వారా దర్శనాలు

కలియుగ వైకుంఠ దైవం శ్రీ తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తుల క్యూ కట్టారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల్లో శ్రీవారి వైకుంఠ ద్వార 3.74 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే,...
News

నంద్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ

దేవుడి సొమ్ము చోరీకి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. కాగా తాజాగా ఈ కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు...
News

జైశంకర్‌కు బలోచ్ నాయకుడి బహిరంగ లేఖ..

భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్‌లో...
News

హిందూ ఎస్‌ఐని చంపింది నేనే.. ధైర్యంగా చెప్పుకు తిరుగుతున్న విద్యార్థి నేతలు..

బంగ్లాదేశ్‌లో అరాచకం ఏ విధంగా రాజ్యమేలుతుందనే దానికి ఈ సంఘటన ఉదాహరణ. విద్యార్థి ఉద్యమం ముసుగులో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కొనసాగిన ఈ హింసాత్మక సంఘటనల్లో అనేక మంది హిందువుల్ని...
News

భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’

భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 5న సైన్యంలోకి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఈ నౌకలో...
News

ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫిబ్రవరి 2020 అల్లర్ల కేసులో బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం...
News

అహ్మదాబాద్ ఫ్లవర్ షోకు గిన్నిస్ రికార్డులు..ప్రధాని మోదీ ప్రశంసలు

అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో 14వ అహ్మ‌దాబాద్ అంత‌ర్జాతీయ పూల ప్ర‌ద‌ర్శ‌న నిర్మించారు. స‌బ‌ర్మ‌తి న‌ది తీరంలో సీఎం భూపేంద్ర ప‌టేల్ ఈ పూల ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. భార‌త్ ఏక్ గాథ థీమ్ తో ఈ పూల ప్రదర్శన ఏర్పాటు...
News

‘దేశంలో వైట్​ కాలర్ ఉగ్రవాదం పెరుగుతోంది’- రాజ్​నాథ్ సింగ్​ ఆందోళన

దేశంలో 'వైట్ కాలర్' ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. అత్యంత విద్యావంతులైన కొందరు సమాజానికి, దేశానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో...
1 439 440 441 442 443 3,094
Page 441 of 3094