శృంగేరి నుంచి శారదా పీఠం వరకు : 76 ఏళ్ల తర్వాత కర్ణాటక నుంచి కశ్మీర్కు జ్ఞాన దేవత చారిత్రక ప్రయాణం
శారదా పీఠం అంటే, ఒకప్పుడు ప్రపంచమంతా వేనోళ్లా కొనియాడిన జ్ఞానానికి, వేదాంతానికి, సంస్కృత గ్రంథాలకు అదొక ముఖ్యమైన కేంద్రం. 1947లో మన దేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన గిరిజన దొంగలు, మత ఛాందసవాదులు ఈ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని...







