News

News

ఢిల్లీ వర్సిటీలో సంక్రాంతి భోగి మంటలు, పిండి వంటలు

ఢిల్లీ యూనివర్సిటీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, పిండి వంటలు, గంగిరెద్దుల ఆట, సాంస్కృతిక కార్యక్రమాలతో ఢిల్లీ వర్సిటీలో తెలుగుదనం ఉట్టిపడింది. కేంద్ర...
News

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రంగుల మహోత్సవం

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో కొలువుదీరిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రంగుల మహోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ మహోత్సవం ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. గొపయ్యస్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగించారు. పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు ప్రధాన...
News

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు మారిషస్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు.. ఆధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన ఆలయానికి విచ్చేశారు. ధర్మబీర్ గోఖూల్ కు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం...
News

చరిత్రను వక్రీకరించారు, దాన్ని సరిదిద్దాలి : వెంకయ్యనాయుడు

ప్రముఖ రచయిత, జర్నలిస్టు, జాతీయవాది శ్రీ వారణాసి రాం మాధవ్ గారు రాసిన ‘మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం’, ‘ముక్కలైన స్వాతంత్ర్యం’ పుస్తకాలు చరిత్రను కళ్లకు కట్టాయని, మరుగునపడిన వాస్తవాలను వెలికి తీశాయని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు...
News

సాంస్కృతిక మూలాలను బలోపేతం ద్వారా ‘‘స్వ’’ సాధ్యమవుతుంది : మోహన్ భాగవత్

రాయ్ పూర్ వేదికగా విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కబీర్ పంత్ సన్యాస సంప్రదాయ అధిపతి సంత్ అసంగ్ దేవ్ ముఖ్య...
News

ఇంట్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించుకునే హక్కు ఉంది : మద్రాస్ హైకోర్టు

ఎవరైనా తమ ఇంటి ఆవరణలో ఏదైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని, ఒంటరిగా లేదా స్నేహితులను, పొరు గువారిని ఆహ్వానించి శాంతియుతంగా పూజించుకునే హక్కులో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నైలోని ఎన్నూరుకు చెందిన ఎ. కార్తీక్ తన ఇంట్లో...
ArticlesNews

ధర్మబద్ధంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతం, ఆదర్శప్రాయం

కుటుంబ ప్రభోధన్ మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైంది. అమూల్యమైంది. దాని విలువ తెలిసిన మనిషి ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటాడు. తన జీవన గమనాన్ని నిరంతరం పరిశీలించుకుంటాడు. అవసరమైన మార్పులు చేసుకుంటాడు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశయం ప్రతి మనిషికీ...
News

పీవోకేను భారత్‌లో విలీనం చేయాలి: బ్రిటన్‌ ఎంపీ

జమ్మూ కశ్మీర్‌పై బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్‌ను పాక్‌ ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని.. ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానన్నారు. ఆర్టికల్‌ 370...
1 437 438 439 440 441 3,094
Page 439 of 3094