పుష్కరాలకు 42 ఘాట్లు సిద్ధం
గోదావరి పుష్కరాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. గతం కంటే పుష్కర రేవులను పెంచాలని ఆదేశించడంతో అధికారులు ప్రతిపాద నలు చేశారు. గత పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో 35 ఘాట్...







