News

News

పుష్కరాలకు 42 ఘాట్లు సిద్ధం

గోదావరి పుష్కరాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. గతం కంటే పుష్కర రేవులను పెంచాలని ఆదేశించడంతో అధికారులు ప్రతిపాద నలు చేశారు. గత పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో 35 ఘాట్‌...
News

పుష్పగిరిలో అరుదైన గీతోపదేశం కుడ్య శిల్పం

వైఎస్సార్‌ కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధి చెందిన పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయ గోడపై శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్న అరుదైన కుడ్య శిల్పాన్ని గుర్తించినట్లు రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్‌ తెలిపారు. ‘సాధారణంగా అన్ని చిత్రాల్లో శ్రీకృష్ణుడు నిల్చొని.. కూర్చున్న అర్జునుడికి...
News

ధర్మం అంటే మతం కాదు, ఆరాధనా పద్ధతి : మోహన్ భాగవత్

సామాజిక సద్భావన (సామాజిక సమరసత) అనేది కొత్త భావనేమీ కాదని, భారతీయ సమాజంలో ఇది అత్యత స్వాభావికమైన గుణమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. సమాజం అంటే ఉమ్మడి లక్ష్యం వైపు సమష్టిగా ముందుకు...
News

బీహార్‌లో నిలిచిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం తరలింపు

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన శివలింగాన్ని తరలించడం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా అధికారులకు పెద్ద సవాలుగా మారింది. గండక్ నదిపై (స్థానికంగా నారాయణి నది అని పిలుస్తారు) ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడంతో శివలింగం ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. తమిళనాడులోని మహాబలిపురంలో...
News

ఇంగ్లండ్ నుంచి 90 లక్షల మంది ముస్లింలకు ఉద్వాసన?

బ్రిటన్ ప్రస్తుతం అమలు చేయదలచిన పౌరసత్వ చట్టాల ప్రకారం ఆ దేశంలో ఉన్న 90 లక్షల మంది ముస్లింలు పౌరసత్వం కోల్పోయే అవకాశాలు దండిగా ఉన్నాయి. వీళ్లందరినీ దేశం నుంచి పంపడం కూడా తప్పదు. దీనితో వాళ్లలో ఎక్కువ మంది భారత్,...
News

సర్వప్రాణి సేవ మాధవసేవ

మానవసేవయే మాధవసేవ కాదని, మాధవసేవగా సర్వప్రాణి సేవ జరగాలని త్రిదండి చినజియర్‌ స్వామి అన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా సీతంపేట మండలం సీది గ్రామంలో మన్యప్రగతి సంస్థ ఆధ్వర్యంలో 3,500ల మందికిపైగా నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
News

కుతుబ్ మినార్ అనేది వాస్తవానికి ఓ వేదశాల

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ వాస్తవానికి వేదశాల అని భారత పురావస్తు సర్వే మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ్ అన్నారు. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసం నిర్మించిన ఒక అబ్జర్వేటరీ అని ఆయన...
News

దేవుడు, ఆలయం జోలికివెళ్లకుండా ఉండాలి : శబరిమల కేసులో సుప్రీం వ్యాఖ్యలు

శబరిమల బంగారం తాపడాల కేసులో సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడినీ వదిలిపెట్టలేదంటూ ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. కనీసం దేవుడు, ఆలయం జోలికివెళ్లకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో శంకర్‌దాస్‌...
1 435 436 437 438 439 3,094
Page 437 of 3094