News

News

చింతూరులో ఎస్సీ కులాల, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళనం

పోలవరం జిల్లా చింతూరులో సామాజిక సమరసత వేదిక,ఎస్సీ,ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ కులాల, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళన లక్ష్యాలను శ్యామ ప్రసాద్ వివరిస్తూ, "75 సం,ల్లో అన్ని కులాల ఎస్సీలు, అన్ని తెగల...
News

స్టాలిన్ ప్రభుత్వానికి షాక్.. కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌...
News

హైందవ చైతన్యమే భారత సంక్షేమం

హైందవజాతిని జాగృత పరచాలని భువనేశ్వరి పిఠాధిపతి కమలానందభారతి అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని శంకరామార్గ్‌లో హైందవ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కమలానంద భారతి మాట్లాడుతూ నేటి యువత దేశ భవిష్యత్‌లో...
News

హిందువులంతా సంఘటితం కావాలి

హిందువులంతా సంఘటితం కావాలని వేదాంత గీత ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానంద స్వామిజీ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు సంఘటితం అయితేనే సమాజానికి మేలు అన్నారు....
News

నేపాల్‌ లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన ముస్లింలు

దక్షిణ నేపాల్‌లో టిక్‌టాక్ వీడియోతో మొదలైన అల్లర్లు.. నేపాల్‌-భారత్‌ సరిహద్దులు మూసివేసేదాకా వెళ్లాయి. బిర్‌గంజ్, పర్సాలో కర్ఫ్యూ విధించే పరిస్థితి ఏర్పడింది. నేపాల్‌లోని దక్షిణ ప్రాంతం (మధేశ్ ప్రావిన్స్)లో ఇటీవల ఒక టిక్‌టాక్ వీడియో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ధనుషా...
News

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అదనంగా ప్రోత్సహకాలు ఇవ్వాలి: మాధవ్

ప్రకృతి వ్యవసాయం చేసే వారికి అదనంగా రూ.4 వేలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సహజ రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సేంద్రీయ...
News

24 గంటల్లోనే.. బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. రాణాప్రతాప్‌ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం...
News

అమెరికాలో ‘అహింసా మంత్రం’

‘‘రెండు యుద్ధాల మధ్య విరామమే... శాంతి’’.. అప్పుడెప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్‌ దౌత్యవేత్త జార్జ్‌ క్లెమెన్‌స్కూ అన్నాడట. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూండగానే ఇజ్రాయెల్‌ - గాజాపై దాడులకు తెగబడటం.. ఇంతలోనే ఇరాన్‌ - అమెరికా, అమెరికా -వెనిజులాల...
1 434 435 436 437 438 3,094
Page 436 of 3094