News

News

అయోధ్య రామాలయం వద్ద నమాజ్‌ చేసే ప్రయత్నం చేసిన కాశ్మీరీ

అయోధ్య రామమందిరం వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి నమాజ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయోధ్య పోలీసుల అదుపులో ఉన్న సదరు వ్యక్తిని.. ప్రస్తుతం నిఘా...
News

అగ్రరాజ్యంలో ముస్లింల ఆధిపత్యం? మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరం ఖలీదా జియా

క్రైస్తవులకు కేంద్రంగా ఉన్న అమెరికా రాజకీయాల్లో రానురాను ముస్లింల ప్రాబల్యం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికాలో గత 20 ఏళ్లలో ముస్లిం నాయకుల ప్రభావం పెరిగిందని గణాంకాలను చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే అమెరికా దేశ జనాభాలో ముస్లిం జనాభా 1.1...
News

ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులపై సాధు సంతుల ఆందోళన

బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసపై సాధు సంతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్కడి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను కూడా ఖండించారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్...
News

సంఘ్ మారిపోవడం లేదు.. క్రమంగా వ్యక్తమవుతోంది : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హెడ్గేవార్ (డాక్టర్జీ) రెండూ సమానార్థక పదాలేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. రోజు రోజుకీ సంఘ్ పరిణామం చెందుతున్నా కొద్దీ... సంఘ్ మారుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. కానీ సంఘ్ ఏమీ మారిపోవడం...
News

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య బలపడుతున్న రక్షణ బంధాలు..

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ...
News

నిరుపేదలైన బ్రాహ్మణుల కోసం గరుడ పథకానికి శ్రీకారం

త్వరలో గరుడ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ...
News

దేశ విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిన నాగార్జునుడు

ప్రాచీన భారత విజ్ఞాన చరిత్రలో ఆచార్య నాగార్జునుడికి విశిష్ట స్థానం ఉందని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కంచర్ల గంగాధరరావు అన్నారు. ఏఎన్‌యూ వర్సిటీ రసాయనశాస్త్ర విభాగం, సెంటర్‌ ఫర్‌ ఆంధ్ర ప్రదేశ్‌ స్టడీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జునుడి ఆల్కెమికల్‌ వారసత్వం–సంప్రదాయిక,...
News

యాగంటి ఆలయ అభివృద్ధికి చర్యలు

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. సచివాలయంలోని 2 వ బ్లాక్ లో దేవాదాయశాఖ మంత్రి...
1 423 424 425 426 427 3,094
Page 425 of 3094