News

News

హిందూ మహిళలలే లక్ష్యంగా ‘‘జిమ్ జిహాద్ సెంటర్ల’’ అరాచకాలు..

‘‘జిమ్ సెంటర్లు’’ కేంద్రంగా ఉత్తర్ ప్రదేశ్‌ మీర్జాపూర్‌లో మతమార్పిడి ముఠా కార్యకలాపాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా హిందూ మహిళలే లక్ష్యంగా మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇప్పటి వరకు 50 మంది హిందూ మహిళల్ని టార్గెట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు...
News

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఘనమైన గుర్తింపు లభించిందని రాష్ట్ర మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్‌లో నిర్వహించనున్న భారత్ రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ హస్తకళలతో రూపొందించిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లను అందజేయాలని భారత్ హై కమిషన్ నిర్ణయించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగపూర్‌లోని భారత్ హై కమిషనర్, మొత్తం 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌ల తయారీకి ఏపీ ప్రభుత్వ సంస్థ లేపాక్షికి ఆర్డర్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ బాక్స్‌లలో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ వంటి సంప్రదాయ కళారూపాలను పొందుపరిచారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ హస్తకళల ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా రూపొందించబడ్డాయి అని వెల్లడించారు. రాష్ట్ర హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని మంత్రి సవిత తెలిపారు. గతేడాది ఢిల్లీలో జరిగిన...
News

హిందూ మహిళలను వేధిస్తూ మతమార్పిడికి ప్రయత్నించిన జిమ్ నిర్వాహకుల అరెస్ట్

యూపీలోని మీర్జాపూర్‌లో లవ్ జిహాద్ కేసు బయటపడింది. ముస్లిం జిమ్ ట్రైనర్ హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకొని, బలవంతపు మత మార్పిడి చేసినట్లు బయటపడింది. ఇద్దరు మహిళలు ముస్లిం జిమ్ ట్రైనర్ పై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. దీంతో...
News

ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి : పవన్ కళ్యాణ్

* ‘తల్వార్ తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ అని తనది కాని ధర్మం కోసం తన శిరస్సుని త్యాగం చేసిన మహనీయుడు ఆయన. అందుకే చరిత్ర శ్రీ గురు...
ArticlesNews

పూర్ణ స్వరాజ్‌ను మొదట ప్రతిపాదించినది ఆర్‌ఎస్‌ఎస్‌

– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గొడ్బొలె భారత్‌ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఈ తేదీనే 1930 నుంచి 1947 వరకు ‘స్వాతంత్య్ర దినం’గా జరుపుకున్నామన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఎం‌దుకు...
News

అనంతపురం ప్రజల శ్రమకు మోదీ అభినందనలు

రాష్ట్రంలోని కరవు ప్రాంతమైన అనంతపురంలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడానికి అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని మోదీ  ప్రశంసించారు. అక్కడ వర్షపాతం సరిగా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్ర నీటి కోరతను ఎదుర్కొంటారని మోదీ అన్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి...
1 399 400 401 402 403 3,094
Page 401 of 3094