News

News

భారత్ గణతంత్ర వ్యవస్థకు ప్రపంచానికే ఓ నమూనా : దత్తాత్రేయ హోసబళే

ఢిల్లీలో కేశవ స్మారక సమితి ఆధ్వర్యంలో ఝండేవాలాన్ లో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
News

వేదం భారతీయ జీవన విధానం

వేదం.. భారతీయ జీవన విధానమని, అందుకే మన దేశం వేద భూమిగా కీర్తి పొందిందని సత్యసాయి సెంట్రల ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో రెండో ‘గ్లోబల్‌...
News

భారత్‌ను తక్కువచేసి చూపొద్దు… విదేశీ వ్లాగర్లపై కెనడా మహిళ ఫైర్..

భారత్‌ను పేద దేశంగా, గందరగోళ ప్రదేశంగా చిత్రీకరిస్తున్న విదేశీ కంటెంట్ క్రియేటర్ల తీరుపై ఓ కెనడియన్ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పేదరికాన్ని, రద్దీ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వీడియోలు తీయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...
News

కోడూరులో ఆధ్యాత్మిక శోభాయాత్ర

ఎన్టీఆర్ జిల్లా కోడూరులో ఆధ్యాత్మిక శోభాయాత్ర కనులపండువగా జరిగింది. కోడూరు పాంచజన్య గీతాపారాయణ సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్‌, విశ్వహిందూ పరిషత్‌, భాస్యకార భక్త సమాజం ఆధ్వర్యంలో హిందూ ఆధ్యాత్మిక చైతన్య వేదిక ద్వారా శోభాయాత్ర సాగింది. స్థానిక టీటీడీ కల్యాణ...
News

శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్‌ వివాదంపై స్పందించిన దేవస్వం బోర్డు

కేరళలోని శబరిమల ఆలయంలో ఇటీవల బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి శబరిమల ఆలయం వార్తల్లో నిలిచింది. ఈసారి ఆలయ సన్నిథానంలో సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై ట్రావెన్ కోర్ దేవస్వమ్...
News

వీరమ్మ తల్లి తిరునాళ్ళకు సర్వం సిద్ధం

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజులు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఉమ్మడి కృష్ణా నుంచే...
News

బద్రీనాథ్‌ ధామ్ యాత్రకు తేదీలు ఖరారు..!

బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 23, 2024న ఉదయం 6:15 గంటలకు తెరవబడతాయి. వసంత పంచమి నాడు తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ రాజ ఆస్థానంలో ఈ తేదీని ప్రకటించారు. గ్రంథాలు, పంచాంగ గణనల ఆధారంగా నిర్ణయించిన ఈ శుభ ముహూర్తంలో...
ArticlesNews

అన్నమయ్య కీర్తనలకు వైవిధ్యమైన బాణీలు కట్టిన ‘గరిమెళ్ల’ గళానికి ‘పద్మశ్రీ’

అన్నమయ్య సంకీర్తనల పదార్చనే జీవితంగా నిరంతరం తపించి తన స్వర కీర్తనలతో అలరారింపజేసిన సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ని పద్మశ్రీ వరించింది. శ్రీవారి పరమభక్తుడు అన్నమయ్య సంకీర్తనలకు రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టి భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య సౌరభంతో అన్నమయ్య...
1 397 398 399 400 401 3,094
Page 399 of 3094