కర్రెగుట్టపై తొలిసారి గణతంత్ర వేడుకలు
క్షిణ బస్తర్ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో 77వ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వాతంత్య్రం అనంతరం.. తొలిసారిగా బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట కొండలపై జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ఈ కొండలను నక్సలైట్లు తమ కంచుకోటగా భావించడంతో.. అక్కడ ఇప్పటివరకు...







