News

News

కర్రెగుట్టపై తొలిసారి గణతంత్ర వేడుకలు

క్షిణ బస్తర్ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో 77వ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వాతంత్య్రం అనంతరం.. తొలిసారిగా బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట కొండలపై జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ఈ కొండలను నక్సలైట్లు తమ కంచుకోటగా భావించడంతో.. అక్కడ ఇప్పటివరకు...
News

అకస్మాత్తుగా బంగ్లాను వీడిన 9 మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు

బంగ్లాదేశ్‌లో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై కొనసాగుతున్న హింసాత్మక దాడులు ఆ దేశంలోని భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేపుతున్నాయి. గత కొన్ని నెలలుగా అనేక ప్రాంతాల్లో హిందువుల ఇళ్లు, ఆలయాలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు మరణించారు, ఆస్తులు...
ArticlesNews

ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా రత్నగిరిపై సూర్య గడియారం

అన్నవరం సత్యదేవుడు వెలసిన రత్నగిరిపై ఏర్పాటు చేసిన పలభా యంత్రం (సూర్య గడియారం) నిర్లక్ష్యపు నీడలో వెలవెలబోతోంది. ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గడియారం ద్వారా సూర్యుని నీడ ఆధారంగా కచ్చితమైన సమయం...
News

140 మంది కన్యలకు పాదుకా పూజలు

అమలాపురంలోని స్థానిక జిల్లా పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న ప్రణవనాద నిలయం వద్ద శ్రీగౌతమ అక్షయ పాత్ర సంస్థ ఆధ్వర్యంలో 140 మంది కన్యలకు సామూహికంగా పాదుకా పూజలు జరిగాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ...
News

మేడారం జాతరను సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈసారి అంతర్జాతీయ వేదికగా మారింది. ఖండాంతరాల అవతలి నుంచి వచ్చిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు సోమవారం మేడారం సందర్శించి, తమ విశిష్ట సంప్రదాయాలతో వనదేవతలకు నీరాజనాలు పలికారు. మహా జాతరకు...
News

భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో మరో డిమాండ్

బంగ్లాదేశ్ లో నానాటికీ భారత వ్యతిరేకత పెరిగిపోతోంది. యూనస్ సర్కారు ధోరణితో భారత్– బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తుండగా.. తాజాగా ఆ దేశంలో మరో డిమాండ్ ఊపందుకుంది. భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలంటూ అక్కడి వస్త్ర పరిశ్రమ నుంచి...
ArticlesNews

మత ‘మానసిక’ రోగుల జిహాద్!

సనాతన ధర్మానికి మూలమైన భారతదేశంలో హిందువులలో భయానక వాతావరణం, అభద్రతాభావం కల్పించేందుకు దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. మంచితనంతో దేవుడిపై భారం వేసి తమ ధర్మాన్ని అసుసరిస్తున్న హిందువుల పరమత సహనాన్ని బలహీనంగా భావిస్తూ వారిని రెచ్చగొట్టేందుకు దేశంలో కుట్రలు జరుగుతున్నాయి.  భారతీయులు సగర్వంగా...
News

సరిహద్దుల్లో ‘ఈ-మిత్ర’ ముసుగులో..

రాజస్థాన్ సరిహద్దు జిల్లా  జైసల్మేర్‌లో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తరపున పనిచేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జనవరి 25 అర్థరాత్రి సమయంలో నెహదాన్ గ్రామంలోని నిందితుడి నివాసానికి చేరుకున్న భద్రతా బృందం అతడిని అదుపులోకి...
1 395 396 397 398 399 3,094
Page 397 of 3094