News

ArticlesNews

మేడారం… భక్తకోటి హృదయాలయం

తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారక్కల ద్వైవార్షిక జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా వినుతికెక్కింది. ఈ జాతర నిర్వహణ నేపథ్యంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాకతీయ పాలకులు విధించే అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా, తమకు మద్దతుగా ప్రాణాలర్పించిన ఆ తల్లీ కూతురిని...
News

సంఘమిత్ర ఆవాసంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల, సంఘమిత్ర ఆవాసం లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. సంఘమిత్ర అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రారంభమైన సభలో ముఖ్య అతిథులుగా స్థానిక ప్రముఖ గాస్ట్రో సర్జన్ డాక్టర్ లీలా ప్రసాద్, వ్యవసాయదారులు శ్రీ మేరువ...
News

హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి

హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శరణాగతి గోష్ఠి పీఠాధిపతి నరేంద్రరామానుజ దాస స్వామి తెలిపారు.గుంటూరు జిల్లా నగరం మండల కేంద్రమైన నగరంలో సోమవారం జరిగిన హిందూ సమ్మెళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. హిందూ మతం భారతీయులకు ఆత్మ...
News

రామాయణం చదివితే అద్భుత ఫలితాలు

విద్యార్థులు, యువత మంచి పనులకు ముందడుగు వేయాలని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు తెలిపారు. విజయనగరంలోని రామనారాయణం వాల్మీకి పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ‘వారధి 2026: రామాయణ ఫర్ యంగ్ ఇండియన్స్’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులు...
News

ఫ్రాన్స్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..

భారతదేశం – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది. పారిస్‌లోని బుస్సీ-సెయింట్-జార్జెస్‌లో కొత్త హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారు. అలాగే ఇండియా నుంచి మొదటి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు ఉత్సవ స్వాగతం పలికారు....
News

బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం.!

ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆలయాల దర్శన విషయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్‌ - కేదార్‌నాథ్ టెంపుల్‌ కమిటీ-BKTC ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే...
News

దేశాన్ని గణతంత్ర రాజ్యంగా వుంచేందుకు అందరూ కలిసి పనిచేయాలి : మోహన్ భాగవత్

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ముజఫర్‌పూర్‌లోని మధుకర్ నికేతన్‌లో సంస్కృతి ఉత్థాన్ సమితి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్...
News

నక్సల్స్ ప్రభావిత 40 గ్రామాల్లో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవాలు

దశాబ్దాలుగా నక్సలిజం ప్రాబల్యంతో వున్న ఆ ప్రాంతం... ఇప్పుడు పూర్తిగా ప్రజాస్వామ్య పంథాలోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నక్సల్స్ లొంగుబాట్లు, వారికి పునరావాస పథకాలు, నక్సలిజం సిద్ధాంతం బలహీనపడటం... ఇవన్నింటి నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు విపరీతమైన మార్పులు...
1 396 397 398 399 400 3,094
Page 398 of 3094