News

News

చారిత్రక తమిళ విగ్రహాలను తిరిగి భారత్ కి ఇవ్వనున్న అమెరికా మ్యూజియం

అమెరికాలోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ నటరాజ, సోమస్కంద మరియు పరవైతో కూడిన సుందరార్ విగ్రహాలను భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తామని ప్రకటించింది. విగ్రహాలపై జరిపిన తనిఖీలో ఈ విగ్రహాలను ఆలయ ప్రాంగణం నుండి అక్రమంగా తరలించారని వెల్లడి...
News

గగన్‌యాన్‌.. మానవరహిత మిషన్‌ కోసం 8వేల టెస్టులు: ఇస్రో

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టులో భాగంగా మానవ రహిత రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతున్నామని ఇస్రో ఛైర్మన్‌ వి. నారాయణన్‌ తెలిపారు. క్షేత్రస్థాయిలో పరీక్షించిన 8వేలకు పైగా ప్రయోగాలు సఫలమయ్యాయని వెల్లడించారు. విలేకరుల...
News

నడిరోడ్డుపై నమాజ్ చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించిన ముస్లిం మహిళ

కేరళ రాష్ట్రం పాలక్కాడ్ లోని ఐఎంఏ జంక్షన్ సమీపంలో రోడ్డు మధ్యలో నమాజ్ చేస్తున్న ఓ మహిళను పాలక్కాడ్ సౌత్ పోలీసులు అదుపులకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే తన వ్యక్తిగత సమస్యను ఎత్తిచూపడానికి ఆ మహిళ రద్దీగా ఉండే రహదారిల బుర్ఖా...
News

మతమార్పిడి నిరోధక చట్టం కోసం లడఖ్‌‌ బౌద్ధుల డిమాండ్

లడఖ్‌‌లో ఒక యువ బౌద్ధ మహిళను అపహరించి బలవంతంగా మతమార్పిడికి గురిచేశారు. దాంతో ఆ మహిళను రక్షించడానికి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, మత సమారస్యాన్ని కాపాడడానికి కేంద్రపాలిత ప్రాంతంలో కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టాలని అమలు చేయాలంటూ జాంస్కార్ బౌద్ధ...
News

దేశంలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోవడానికి కారణం కార్మిక సంఘాలే :సీజేఐ

దేశంలోని ట్రేడ్ యూనియన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోవడానికి కార్మిక సంఘాలే చాలా వరకు కారణమని అన్నారు. పారిశ్రామికాభివృద్ధిని నిలిపేసి, అనేక సంప్రదాయ పరిశ్రమలను యూసేయడానికి ట్రేడ్ యూనియన్లే ఎక్కువ బాధ్యత...
News

మాఘ పౌర్ణమి జాతరకు ఏర్పాట్లు

మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నం జిల్లాలోని రేవుపోలవరం, పూడిమడక, ముత్యాలమ్మపాలెం, వాడపాలెం, తదితర సముద్ర తీర ప్రాంతాల్లో జాతర, తీర్థ మహోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రి ఆయా ప్రదేశాల్లో జాగారం చేసే భక్తులు, ఆదివారం తెల్లవారుజాము నుంచి...
News

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత..

ఆపదమొక్కుల వాడు కొలువుదీరిన తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఒకరోజు పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. చంద్రగహణం కారణంగా ఈ...
News

పంపాలో పేరుకుపోయిన భక్తుల దుస్తులు.. మండిపడ్డ కేరళ హైకోర్టు

శబరిమల యాత్ర ముగిసిన తర్వాత పంపా నదిలో భక్తులు వదిలేసిన దుస్తులతో చెత్తకుప్పలా మారింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం అధికారుల తీరుని తప్పుపబట్టింది. అలాగే ఈ దుస్తులను తొలగించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి శబరిమల...
1 389 390 391 392 393 3,094
Page 391 of 3094