చారిత్రక తమిళ విగ్రహాలను తిరిగి భారత్ కి ఇవ్వనున్న అమెరికా మ్యూజియం
అమెరికాలోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ నటరాజ, సోమస్కంద మరియు పరవైతో కూడిన సుందరార్ విగ్రహాలను భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తామని ప్రకటించింది. విగ్రహాలపై జరిపిన తనిఖీలో ఈ విగ్రహాలను ఆలయ ప్రాంగణం నుండి అక్రమంగా తరలించారని వెల్లడి...







