News

News

మహా కుంభమేళా తరహాలో 2027 గోదావరి పుష్కరాలు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...
ArticlesNews

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అక్షరాస్యతతో మార్పు తెచ్చిన మహిళ

దంతేవాడ లాంటి నక్సలైట్ల ప్రాబల్యం, పట్టు వున్న ప్రాంతాల్లో సేవ చేయడానికి కూడా ఆమె జంకలేదు. అత్యంత ప్రమాదకరమైన, వెనుకబడిన ప్రాంతం లాంటి అబూజ్ మడ్ లాంటి ప్రాంతాల్లో కూడా గత 40 సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ, అక్కడి ప్రజల్లో...
News

అరుణాచల కొండపై టివి నటి వీడియో.. అటవీశాఖ సీరియస్

ధ్యాత్మిక క్షేత్రం అరుణాచలంలో నిబంధనలు ఉల్లంఘించిన బుల్లితెర నటులకు అటవీశాఖ షాక్ ఇచ్చింది. పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా వెళ్లినందుకు గానూ నటి అర్చనా రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్‌లకు జరిమానా విధించింది. ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక ఉండే...
ArticlesNews

మాహా మాఘం.. పుణ్యస్నానం

వెండి వెలుగుల పందిరి మాఘ పౌర్ణమి. చిమ్మ చీకటికి.. చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘ మాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో...
News

పాకిస్థాన్‌కు వెళ్లొద్దు… తమ పౌరులకు అమెరికా అలర్ట్!

పాకిస్థాన్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెరికా తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదం, నేరాలు, అంతర్యుద్ధం, కిడ్నాపుల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నందున పాకిస్థాన్ ప్రయాణ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని అమెరికా విదేశాంగ...
News

పురాతన తెలుగు శాసనం గుర్తింపు

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సిద్దవటం మండలంలోని టక్కోలు గ్రామానికి తూర్పు దిశగా ఉన్న శివాలయంలో మరో పురాతన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతిజార్జి, కార్యదర్శి మురికినాటి శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల పెన్ననాది ఒడ్డున...
News

దోపిడీదారుడు గజినీ మహ్మద్‌ని భారతీయడిని చేసిన హమీద్ అన్సారీ

కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ...
News

మదర్సాలో భగవద్గీత పఠనానికి మౌలానా అనుమతి.. అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్

మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లాలోని ఒక మదర్సాలో ఖురాన్ తో పాటు భగవద్గీతను బోధించడం ప్రారంభించమని పోలీసు అధికారి సలహా ఇచ్చారు. మదర్సాలో భగవద్గీత పఠనానికి అక్కడి మౌలానా అనుమతి ఇవ్వడంతో ఎప్పటిలానే కాంగ్రెస్ పార్టీ దానిని వ్యతిరేకించింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా,...
1 388 389 390 391 392 3,094
Page 390 of 3094